Maoist : చర్లలో మావోయిస్టు బ్యానర్లు, కరపత్రాల కలకలం..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో సోమవారం మావోయిస్టు కరపత్రాలు, బ్యానర్లు కలకలం రేపాయి. మావోయిస్టు పార్టీ నేటి నుంచి ఆగస్టు 3 వరకు అమరవీరుల వారోత్సవాలను నిర్వహిస్తోంది. ఈ క్రమంలో మావోయిస్టులు కరపత్రాలు వేయడంతో పాటు బ్యానర్లు ఏర్పాటు చేశారు.
Abujhmad: అబూజ్ మడ్ లో ఎన్ కౌంటర్..ఆరుగురు మావోయిస్టులు మృతి
మావోయిస్టుల ఏరివేత ఇంకా కొనసాగుతోంది. తాజాగా నారాయణపూర్ జిల్లాలోని అబూజ్మాడ్ ప్రాంతంలో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య ఎన్ కౌంటర్ జరిగింది. ఇందులో ఇప్పటి వరకు ఆరుగురు మావోయిస్టులు చనిపోయినట్లు సమాచారం.
BIG BREAKING: టార్గెట్ గణపతి.. నేషనల్ పార్క్ ను చుట్టుముట్టిన 25000 మంది పోలీసులు!
వచ్చే ఏడాది మార్చికల్లా నక్సలిజాన్ని అంతం చేస్తామని కేంద్ర ప్రభుత్వం కంకణం కట్టుకుంది. అందుకు తగ్గట్టుగానే చర్యలను చేపట్టింది. కీలక నేత గణపతి టార్గెట్ గా బీజాపూర్ లోని నేషనల్ పార్క్ లో 25 వేల బలగాలను మోహరించారని వార్తలు వినిపిస్తున్నాయి.
Renuka Chowdhury : మావోయిస్టులు ఈ దేశ పౌరులు వారినెందుకు చంపుతున్నారు.. రేణుకాచౌదరి హాట్ కామెంట్స్
నిర్భయంగా దేశంలోకి చొరబడి 28 మందిని పొట్టన పెట్టుకున్న విదేశీ ఉగ్రవాదులను పట్టుకోలేని కేంద్రం ఈ దేశపౌరులైన మావోయిస్టుల ను ఆపరేషన్ కగార్ పేరుతో చంపటం సరికాదని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు రేణుకా చౌదరిహాట్ కామెంట్స్ చేశారు.
Chhattisgarh : మావోయిస్టులకు ఎదురుదెబ్బ.. నలుగురు కీలక నేతల అరెస్ట్
వరుస ఎన్కౌంటర్లు, లొంగుబాట్లతో తీవ్రంగా నష్టపోయిన సీపీఐ మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్గఢ్లోని సుర్గుజా జిల్లా పరిధిలోని పర్సేఘడ్ లో మావోయిస్టు నేతలు సంజయ్ కొర్రామ్, సంతోష్ కుమార్, సురేష్, మనోజ్లను పోలీసులు అరెస్టు చేశారు.
Iran Israel War : ఇరాన్పై అమెరికా సైనిక దురాక్రమణ యుద్ధాన్ని ఖండిస్తున్నాం
ఇరాన్లోని ఇస్ఫహాన్, ఫోర్డో, నటాంజ్లోని మూడు అణు కేంద్రాలపై అమెరికా సైనికుల బీ2 బాంబర్లతో 14 బంకర్ బస్టర్ బాంబులతో దాడి చేయడాన్ని CPI(ML) ప్రతిఘటన తీవ్రంగా ఖండించింది. అమెరికా చాలా కాలం క్రితమే ఇరాన్ను ఉగ్రవాద రాజ్యంగా ప్రకటించిందని తెలపింది.