Chhattisgarh : ఛత్తీస్గఢ్లో లొంగిపోయిన కీలక మావోయిస్టులు.. ఒక్కొక్కరిపై
ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో మావోయిస్టుల ఏరివేత ముమ్మరంగా సాగుతోంది. ధమ్తరి జిల్లాలో రూ. 47 లక్షల రివార్డు కలిగిన తొమ్మిది మంది మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు.
ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో మావోయిస్టుల ఏరివేత ముమ్మరంగా సాగుతోంది. ధమ్తరి జిల్లాలో రూ. 47 లక్షల రివార్డు కలిగిన తొమ్మిది మంది మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు.
Gade Innaiah : మాజీ మావోయిస్టు సామాజిక ఉద్యమకారుడు గాదె ఇన్నయ్యను ఇటీవల నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అధికారులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. కాగా ఆయన నిర్వహిస్తున్నమాఇల్లు అనాథశ్రమంలో ఈరోజు ఉదయం నుంచి NIA అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.
ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో మావోయిస్టు పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులకు, పోలీసుల వ్యూహాలకు ఆకర్షితులైన 63 మంది నక్సలైట్లు దంతేవాడ పోలీసుల ఎదుట లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో కీలక నేతలు ఉండటం గమనార్హం.
శ్రామిక వర్గ జయకేతనం ‘ఎర్రజెండా’భారత్లో శతవసంతాలుదాటి నూరేళ్ళ పండుగ జరుపుకుంటోంది. 1925డిసెంబర్ 25నపుట్టిన భారత కమ్యూనిస్ట్ పార్టీ ఈ ఏడాదితో వందేండ్ల ప్రస్థానాన్ని పూర్తిచేసుకుంది.
మాజీ మావోయిస్ట్ నేత, సామాజిక కార్యకర్త గాదె ఇన్నయ్య. అలియాస్ గాదె ఇన్నారెడ్డి పై నేషనల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ(ఎన్ఐఏ) అధికారులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఆయనకు మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలతో ఎన్ఐఏ అధికారులు ఆయనను అరెస్ట్ చేశారు.