Encounter: ఛత్తీస్ ఘడ్ లో మావోయిస్టులు, పోలీసులకు మధ్య కాల్పులు.. ఐదుగురు మృతి!
ఛత్తీస్ ఘడ్ అడవుల్లో శుక్రవారం పోలీసులు, మావోయిస్టులకు మధ్య బీకరపోరు జరిగింది. ఇరు వర్గాలు ఎదురుపడటంతో ఎదురుకాల్పులు జరుపుకున్నారు. ఇందులో 5గురు మావోయిస్టులు మృతి చెందగా.. 3గురు పోలీసు అధికారులు గాయపడ్డారు. మరింత సమాచారం తెలియాల్సివుంది.