Chhattisgarh: మహిళను చంపిన మావోయిస్టులు
ఛత్తీస్గఢ్లో మావోయిస్టులు యాలం సుక్రా(40) అనే మహిళను చంపిన ఘటన కలకలం రేపింది. తెలంగాణ పోలీసులకు ఇన్ఫార్మర్గా పనిచేస్తున్నారనే అనుమానంతో ఆమెను హతమార్చారు. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
ఛత్తీస్గఢ్లో మావోయిస్టులు యాలం సుక్రా(40) అనే మహిళను చంపిన ఘటన కలకలం రేపింది. తెలంగాణ పోలీసులకు ఇన్ఫార్మర్గా పనిచేస్తున్నారనే అనుమానంతో ఆమెను హతమార్చారు. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్ ఘడ్ నారాయణపూర్ లో భారీ డంపు బయటపడింది. కూంబింగ్ నిర్వహిస్తున్న క్రమంలో సోన్పూర్-కోహ్కమెటా ప్రాంతంలో ఆయుధ సామాగ్రితోపాటు నిత్యవసర సరుకుల డంప్ స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
చత్తీష్ గడ్ లో మావోయిస్టులు ఇద్దరు మాజీ సర్పంచ్ లను హత్య చేశారు. వారి మృతదేహాలపై బీజేపీ పార్టీ వీడకుంటే చంపేస్తామని రాసిన కరపత్రాన్ని వదిలారు. ఆ పార్టీ నేతలే టార్గెట్గా మావోయిస్ట్ దళాల దాడులు కొనసాగుతున్నాయి.
దండకారణ్యం సరిహద్దుల్లో కాల్పులు..! | Maoist Encounter In Chhattisgarh | In Chattisgart due to a firing operation by Police, sources say that few Maoists dead | RTV
ములుగు ఎన్ కౌంటర్ లో మృతదేహాలపై గాయాలున్నాయని పౌరహక్కుల సంఘం న్యాయవాది వాదించారు. ఎన్ కౌంటర్ పై సోమవారం తెలంగాణ హైకోర్టు విచారణ జరిపింది. హ్యూమన్ రైట్స్ కమిషన్ నిబంధనలకు విరుద్ధంగా పోలీసులు వ్యవహరించారని న్యాయవాది తెలిపారు.
14 ఏళ్ల తర్వాత ఓరుగల్లు ఉలిక్కిపడింది. మావోయిస్టు-పోలీసుల కాల్పులతో దద్దరిల్లింది. తెలంగాణలో తలదాచుకోవాలని చూస్తున్న మావోయిస్టులకు భద్రతా బలగాలు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ప్రస్తుతం మావోయిస్టుల దారెటు అనేది చర్చనీయాంశమైంది.
ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లాలో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. పోలీసులు కాల్పుల్లో భారీ సంఖ్యలో మావోయిస్టులు మృతి చెందారు. 10 మంది మృతులను గుర్తించిన పోలీసులు వారి వివరాలు వెల్లడించారు. గొప్ప విజయం సాధించామంటూ డీఆర్ జీ బృందాలు సంబరాలు చేసుకున్నాయి.