Manchu Vishnu Bouncers Attack | సార్ అంటే కొట్టారు | Manchu Manoj Issue | Mohan Babu House | RTV
సినీ నటుడు మంచు మోహన్ బాబుకు ఎల్బీనగర్ కోర్టులో చుక్కెదురైంది. జల్పల్లిలోని ఇంటి వివాదంపై గతంలో మోహన్ బాబు కోర్టులో పిటిషన్ వేశారు. మనోజ్ ఇంట్లోకి రాకుండా ఆదేశాలు ఇవ్వాలని పిటీషన్ వేశారు. ఇంట్లో ఇబ్బందులకు గురి చేస్తున్నాడంటూ కోర్ట్ను ఆశ్రయించారు.
సీఎం రేవంత్రెడ్డిని టాలీవుడ్ నటులు మంచు మోహన్బాబు, విష్ణు కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. జూబ్లీహిల్స్ సీఎం నివాసంలో ఆయనను కలిసిన మోహన్బాబు ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై చర్చించారు. అయితే ఇటీవల మోహన్బాబు ఫ్యామిలీలో గొడవలు తలెత్తిన విషయం తెలిసిందే.
నటుడు మోహన్ బాబు కుటుంబంలో కొద్ది నెలలుగా తీవ్రమైన గొడవలు జరుగుతున్నాయి. ఆ గొడవలు పోలీస్ స్టేషన్, కోర్టుల వరకు వెళ్లాయి. ఈ వివాదం ఇలా ఉండగానే.. ఖమ్మం జిల్లాలో మోహన్ బాబుపై ఒక విచిత్రమైన కేసు నమోదైంది. సౌందర్యను చంపింది మోహన్ బాబు అన్నది కేసు సారాంశం.
మంచు ఫ్యామిలీ లో నెలకొన్న వివాదం కొలిక్కి రావడం లేదు. రోజు రోజుకూ ముదురుతోంది తప్ప..ముగింపు పలికేలా ఎవరూ వ్యవహరించడం లేదు. తాజాగా..నన్ను ఎంతోమంది తొక్కాలని చూస్తున్నారు. మీరేం చేసినా ప్రజల గుండెల్లో నుంచి నన్ను తీయలేరంటూ మంచు మనోజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
మంచు ఫ్యామిలీ వివాదం రోజురోజుకూ ముదురుతోంది. తాజాగా మనోజ్ మరో ఆసక్తికర ట్వీట్ చేశారు. ఫ్యామిలీని పక్కన పెట్టి దమ్ముంటే ఫేస్ టూ ఫేస్ రా అంటూ సినిమా డైలాగ్ షేర్ చేశారు. దీంతో నెటిజన్లు విష్ణును ఉద్దేశిస్తూ మనోజ్ ఈ ట్వీట్ చేసినట్లు అంటున్నారు.
మంచు ఫ్యామిలీపై మొత్తం 3 కేసులు నమోదయ్యాయని రాచకొండ సీపీ సుధీర్ బాబు తెలిపారు. మోహన్ బాబుకు ఇప్పటికే నోటీసులు ఇవ్వగా.. హైకోర్టు ఈ నెల 24 వరకు టైం ఇచ్చిందన్నారు. మోహన్ బాబు వద్ద 2 గన్స్ ఉన్నట్టు తమ వద్ద సమాచారం ఉందన్నారు.
జల్పల్లి నివాసంలోని మంచు మనోజ్, విష్ణు మధ్య మరోసారి వివాదం చెలరేగింది. మనోజ్క్ ఇంటికి చెందిన జనరేటర్లో విష్ణు పంచదార పోయించారు. దీంతో మనోజ్ ఇంటికి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.