తెలంగాణMancherial : జవాన్లు క్షేమంగా ఉండాలని.. గుడి మెట్లపై మోకాళ్లపై ఎక్కి! ఆపరేషన్ సిందూర్ సక్సెస్అయినందుకు ముగ్గురు అమ్మాయిలు గుడి మెట్లపై మోకాళ్లపై ఎక్కి తమ మొక్కు తీర్చుకున్నారు. మంచిర్యాలలో మరో అన్నవరంగా పేరు పొందిన దండేపల్లిలోని గూడెం శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి గుడిని మోకాళ్లపై ఎక్కి తమ మొక్కు చెల్లించుకున్నారు. By Krishna 12 May 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణMancherial: డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఊహించని తీర్పు.. పెద్ద షాకే ఇది మంచిర్యాల జిల్లా కేంద్రంలో పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ వాహన తనిఖీలు నిర్వహించారు. 27 మందిని పట్టుకుని న్యాయస్థానంలో హాజరుపరిచారు. వారంతా వారం రోజుల పాటు స్థానిక మాతాశిశు సంరక్షణ కేంద్రంలో పారిశుద్ధ్య పనులు చేయాలని న్యాయమూర్తి ఉపనిషద్విని తీర్పు ఇచ్చారు. By Seetha Ram 07 Nov 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణదసరా దావత్.. రూ.100కే గొర్రెపొట్టేలు, మేకపోతు, ఫుల్ బాటిల్స్! ఈ దసరాను విసూత్నంగా జరుపుకునేందుకు మంచిర్యాల జిల్లా బోయపల్లి గ్రామస్థులు బంపర్ ఆఫర్ ప్రకటించారు. రూ.100కు కూపన్ కొని లక్కీడ్రాలో గొర్రె పొట్టేలు, మేకపోతు, నాటుకోడి, ఫుల్ బాటిల్ గెలుచుకోవాలంటూ పోస్టర్ రిలీజ్ చేశారు. అక్టోబర్ 10న డ్రా తీయనున్నారు. By srinivas 24 Sep 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైంDOG: చేతి బొటన వేలును కరుచుకుని వెళ్లిన కుక్క..! మంచిర్యాల జిల్లాలో ఓ యువకుడిపై కుక్క దారుణంగా దాడి చేసింది. చున్నంబట్టివాడకు చెందిన తాళ్లపల్లి ప్రసాద్ తన ఇంటివద్ద ఉండగా వచ్చిన కుక్క బొటన వేలును నోట్లో పెట్టుకుంది. విడిపించుకునేందుకు ఎంత ప్రయత్నించినా వదలలేదు. చివరకు వేలును నోట కరుచుకుని పరుగెత్తింది. By Jyoshna Sappogula 01 Jun 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైంMancherial : శృంగారం ఆశచూపి యువకుడిని కడతేర్చిన వివాహిత.. ఎడ్లబండిలో తీసుకెళ్లి! వివాహితతో అక్రమ సంబంధం మోజులో ఓ యువకుడు దారుణంగా ప్రాణాలు కొల్పోయిన ఘటన మంచిర్యాల జిల్లా చెన్నూర్ మండలం కమ్మరిపల్లిలో జరిగింది. మహేందర్ తో కొంతకాలం లేచిపోయి వచ్చిన పద్మ.. మోజు తీరిన తర్వాత భర్త శేఖర్ తో కలిసి ప్రియుడిని హతమార్చింది. నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. By srinivas 15 Feb 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Scrollingబ్రేక్ వేస్తే రెండు ముక్కలైన బైక్.. అదృష్టవంతుడు.. లేకుంటే పోయేవాడు!! మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ కాలనీకి చెందిన శ్రావణ్ ఇటీవల రూ.65 వేలు పెట్టి ఆటమ్ ఎలక్ట్రిక్ బైక్ ను కొనుగోలు చేశాడు. దీంతో కొన్న బైక్ పై జామ్ జామ్ అంటూ షికార్లు చేస్తున్నాడు. పెట్రోల్ అవసరం లేని ఈ ఎలక్ట్రిక్ బైక్ తో డబ్బు ఆదా అవుతుందని భావించాడు. ఈ క్రమంలోనే రెండు రోజుల క్రితం కూరగాయల కోసమని మంచిర్యాల మార్కెట్ కు బైక్ పై జాలీగా.. By E. Chinni 03 Aug 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn