Mallikarjun Kharge: ప్రజల జేబులు ఖాళీ అవుతున్నాయి.. ఖర్గే కీలక వ్యాఖ్యలు
ప్రధాని మోదీ చెబుతున్న వికసిత్ భారత్ వల్ల దేశ ప్రజల జేబులు ఖాళీ అవుతున్నాయని మల్లికార్జున ఖర్గే విమర్శించారు.ఇది కేవలం కొందరు సంపన్నుల ఖజానాను మాత్రమే నింపుతోందంటూ ఆరోపించారు. కోట్లాది మంది వద్ద ఖర్చు చేసేందుకు అదనపు ఆదాయం లేదన్నారు.