Mallikarjun Kharge: మోదీపై ఈసీ చర్యలు తీసుకోవాలి.. మల్లికార్జున ఖర్గే డిమాండ్
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అయోధ్యలోని రామాలయాన్ని కూల్చేస్తారని మోదీ చేస్తున్న వ్యాఖ్యలపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఖర్గే. ప్రజలను రెచ్చగొట్టేలా మోదీ వ్యాఖ్యలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు.