రేవంత్ ఇక చాలు.. KTR ఉచిత సలహా!
తెలంగాణ ప్రజల రూ. 300 కోట్ల సొమ్ముతో రేవంత్ రెడ్డి చేసిన అబద్దపు ప్రచారాలను మహారాష్ట్ర ప్రజలు నమ్మలేదన్నారు కేటీఆర్. ఇక్కడ కోటి 60 లక్షల మంది ఆడబిడ్డలకు రూ. 2500 ఇవ్వకుండా...మహారాష్ట్రలో రూ.3,000 ఇస్తామన్న కాంగ్రెస్ నయవంచన హామీని తిరస్కరించారని అన్నారు.
Adani: హమ్మయ్య ధారావి ప్రాజెక్టు సేఫ్...ఆదానీకి కాస్త ఊరట
అమెరికా కేసులతో సతమతమవుతున్న అదానీకి మహారాష్ట్రలో మహాయుతి గెలుపు కాస్త ఊరటను ఇచ్చింది. 3 బిలియన్ డాలర్ల ధారావి ప్రాజెక్టుకు ముప్పు తప్పింది. తాము అధికారంలోకి వస్తే ధారావా ప్రాజెక్టను రద్దు చేస్తామని శివసేన చెప్పింది.
కొప్రిలో దూసుకెళ్తున్న సీఎం షిండే | Eknath Shinde | RTV
కొప్రిలో దూసుకెళ్తున్న సీఎం షిండే | Maha Rashtra CM Eknath Shinde goes to top leading in Kopri Constituency and seems to get lot of support from Voters | RTV
కాసేపట్లో మహారాష్ట్ర ,జార్ఖండ్ లో ఓట్ల లెక్కింపు| Maharashtra | RTV
కాసేపట్లో మహారాష్ట్ర ,జార్ఖండ్ లో ఓట్ల లెక్కింపు| Maharashtra | Maharashtra Poll counting is going through more Interesting phase and NDA VS UPA gets into Tug of war | RTV
Maha Vikas Aghadi: మహా వికాస్ అఘాడి చేసిన ఈ తప్పులే ఓటమికి కారణం..
మహారాష్ట్ర ఎన్నికల్లో మహా వికాస్ అఘాడిని మారాఠి ప్రజలు తిరస్కరించారు మహాయుతి కూటమి గెలుపు ఖరారైపోయింది. అయితే మహా వికాస్ అఘాడి కూటమి చేసిన కొన్ని పొరపాట్ల వల్లే ఇలా ఘోర పరాజయం పొందిందనే చర్చ నడుస్తోంది. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
ఏదో తప్పు జరిగింది.. మహారాష్ట్ర ఎన్నికలపై సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు
శివసేన (UBT) ఎంపీ సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్రలో వస్తున్న ఫలితాలను బట్టి ఏదో తప్పు జరిగినట్లు అనిపిస్తోందని అన్నారు. ఇది ప్రజల నిర్ణయం కాదని.. ఇక్కడ ఏం తప్పు జరిగిందో అందరికీ తెలుస్తుందని పేర్కొన్నారు.
Congress: సాయంత్రం ఎగ్జిట్ పోల్స్.. కాంగ్రెస్ సంచలన నిర్ణయం
మహారాష్ట్ర, ఝార్ఖండ్ రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమచారం. ఎగ్జిట్ పోల్స్ చర్చలపై తాము టీవీ డిబేట్లలో పాల్గొనడం లేదని పార్టీ సంబంధిత వర్గాలు తెలిపాయి.
సంపన్నులు ఓటేయరు.. ఎన్నికల వేళ హర్ష్ గోయెంక సంచలన పోస్ట్
మహారాష్ట్ర, ఝార్ఖండ్ రాష్ట్రాల్లో పోలింగ్ కొనసాగుతోంది. ప్రముఖ వ్యాపారవేత్త హర్ష్ గోయెంకా చేసిన పోస్టు వైరల్ అవుతోంది. మలబార్ హిల్లో సంపన్నులు ఓటు వేయరంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. సాధారణ ప్రజలతో కలిసి ఓటేసేందుకు భయపడుతుంటారన్నారు.