బ్లాక్ టీతో ఆరోగ్య ప్రయోజనాలు
బ్లాక్ టీని తాగడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. గుండె ఆరోగ్యంగా ఉండటంతో పాటు మానసికంగా సంతోషంగా ఉంటారు. వెబ్ స్టోరీస్
బ్లాక్ టీని తాగడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. గుండె ఆరోగ్యంగా ఉండటంతో పాటు మానసికంగా సంతోషంగా ఉంటారు. వెబ్ స్టోరీస్
పుణే ప్రజల్లో గులియన్ బారే సిండ్రోమ్ గుబులు పుట్టిస్తోంది. పెద్ద ఎత్తున ఈ వ్యాధి కేసులు నమోదు అవుతుండగా.. వైద్యారోగ్య శాఖ కూడా పెద్ద ఎత్తున చర్యలు చేపట్టింది. ముఖ్యంగా పుణే జిల్లా వ్యాప్తంగా ఇంటింటా సర్వేలు చేస్తూ.. జీబీఎస్ సోకిన వాళ్లను గుర్తిస్తోంది.
మధ్య ప్రదేశ్లోని ఉజ్జయిని కాల భైరవుని ఆలయంలో మద్యం ప్రసాదంగా పెడతారనే విషయం అందరికీ తెలిసే ఉంటుంది.అయితే తాజాగా అక్కడి సర్కారు రాష్ట్రంలోని 17 పుణ్యక్షేత్రాల్లో మద్యపాన నిషేధం విధించింది. మరి స్వామి వారికి ఏం ప్రసాదం పెట్టాలని భక్తులు ఆలోచనలో పడ్డారు.
జమ్ము కశ్మీర్లో రాజౌరీలో అంతుచిక్కని రోగాలతో ఇప్పటికే 17 మంది మృతి చెందారు.45 రోజుల వ్యవధిలోనే మూడు కుటుంబాలకు చెందిన వారు మరణించారు.ఇప్పటికే రాజౌరీని మెడికల్ ఎమర్జెన్సీగా ప్రకటించగా.. తాజాగా వైద్య సిబ్బందికి ఇచ్చే శీతా కాలపు సెలవులను రద్దు చేసింది
ఛత్తీస్గఢ్ కాంకేర్ ఎన్కౌంటర్పై మావోయిస్టు పార్టీ లేఖ విడుదల చేసింది. తెలంగాణ రాష్ట్ర కమిటీ సెక్రటరీ దామోదర్ మరణించలేదని తెలిపింది. 8వేల మంది పోలీసుల ఏకపక్ష దాడిలో 4గురు గ్రామస్థులు చనిపోయినట్లు సమత ప్రవక్త పేరుతో రిలీజ్ చేసిన లేఖలో స్పష్టం చేసింది.
హైదరాబాద్లో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. పోచారం మున్సిపాలిటీలోని నల్లామల్లా రెడ్డి కాలనీ కాంపౌండ్ వాల్ కూల్చివేశారు. మున్సిపల్ చట్టాలు, సుప్రీం కోర్టు తీర్పుల ప్రకారం రహదారిపై ఆక్రమణలను నోటీసు ఇవ్వకుండా కూల్చివేస్తామని హైడ్రా స్పష్టం చేసింది.
ములుగులో రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో మంత్రి సీతక్క పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి డీజే టిల్లు పాటకు స్టెప్పులేశారు. ఎల్లప్పుడూ బిజీగా ఉండే మంత్రి సీతక్క డాన్స్ చేయడంతో కార్యక్రమంలో జోష్ కనిపించింది. అవగాహన కల్పించడానికి 3K రన్ నిర్వహించారు.
కేంద్ర హోం శాఖ పోలీసు శాఖకి సంబంధించిన పతకాలను ప్రకటించింది. దేశ వ్యాప్తంగా మొత్తం 942 మందికి గణతంత్ర దినోత్సవ సందర్భంగా గ్యాలంట్రీ పతకాలను అందజేయనుంది. ఇందులో తెలుగు రాష్ట్రాల నుంచి 12 మంది ఎంపికయ్యారు.
ప్రైవేట్ స్కూళ్ల దోపిడిపై విద్యాశాఖ కమిషన్ కీలక నీర్ణయం తీసుకుంది. అధిక ఫీజులు, పుస్తకాలు, డ్రెస్సులు అమ్మకుండా నియంత్రించాలని తెలంగాణ ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. ఇందుకోసం ప్రత్యేక కమిటీ నియమించాలని ఆదేశించింది.