Kavitha: నాపై కుట్ర చేసి బయటకు పంపారు.. కవిత సంచలన ఆరోపణలు
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై కుట్ర చేసి బయటికి పంపించారని ఆరోపించారు. గత 20 ఏళ్లుగా కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ కోసం పనిచేశానని పేర్కొన్నారు.
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై కుట్ర చేసి బయటికి పంపించారని ఆరోపించారు. గత 20 ఏళ్లుగా కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ కోసం పనిచేశానని పేర్కొన్నారు.
తెలుగు రాష్ట్రాలకు మరోసారి భారీ వర్షాలు పొంచి ఉన్నాయి. ముఖ్యంగా తుపాను ముప్పు పొంచి ఉందని, మొంథా తుపాను దూసుకొస్తుందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ తుపాను తీరం దాటే అవకాశం ఉంది. దీంతో ఏపీకి వాతావరణ శాఖ రెడ్ అలెర్ట్ జారీ చేసింది.
హైదరాబాద్ ORRపై ప్రైవేట్ బస్సు బోల్తా పడింది. మియాపూర్ నుంచి గుంటూరుకు 20 మంది ప్రయాణికులతో వెళ్తున్న న్యూ గో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో పలువురి ప్రయాణికులకు గాయాలయ్యాయి.
బస్సు ప్రమాదాలు ప్రయాణికులను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తున్నాయి. రోడ్డుపై ప్రయాణమంటేనే ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. హైవేలపై ఘోర రోడ్డు ప్రమాదాల కారణంగా ప్రయాణికుల్లో భద్రతా భావం కొరవడింది.
గురుకుల పాఠశాలలో పదవ తరగతి విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని గురుకుల పాఠశాలలో ఈ ఘటన చోటుచేసుకుంది. దీపావళి పండుగ సెలవులకు ఇంటికి వెళ్లి, ఈరోజు ఉదయం తిరిగి పాఠశాలకు వచ్చిన శ్రీ వర్షిత ఆత్మహత్యకు పాల్పడింది.
ఆమె పేరు అనూష.. బెంగళూరులో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తూ తన కలల ప్రపంచాన్ని నిర్మించుకుంటోంది. కానీ, అనుకోని ఒక ప్రమాదం ఆమె జీవితాన్ని చీకటిగా మార్చింది.
హైదరాబాద్లోని జూబ్లీహిల్స్లో హార్ట్ కప్ కేఫ్ అగ్ని ప్రమాదంలో పూర్తిగా కాలిపోయింది. ఈ కేఫ్ కొంతకాలంగా మూసివేయబడి ఉంది. అందువల్ల ఈ భారీ అగ్ని ప్రమాదం కారణంగా ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. ప్రమాదం సమయంలో కేఫ్లో ఎవరూ లేరని అగ్నిమాపక సిబ్బంది తెలిపారు.
కర్నూల్ బస్సు ప్రమాదంలో మరణించిన తెలంగాణ పౌరులకు రాష్ట్ర ప్రభుత్వం తరుఫున రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా అందించనున్నట్లు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. గాయపడిన క్షతగాత్రులకు రూ.2 లక్షలు అందిస్తామన్నారు.
ఏపీలోని కర్నూలు జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదంపై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ నుంచి బస్సు బయలుదేరిన నేపథ్యంలో.. ఘటనపై విచారణకు ఆదేశించినట్లు చెప్పారు.