సీఎస్కే ఓటమి.. కానీ భారీ రికార్డు క్రియేట్ చేసిన ధోని
ఐపీఎల్లో సీఎస్కే, ఆర్సీబీ మధ్య శుక్రవారం జరిగిన మ్యాచ్లో సీఎస్కే ఓటమిపాలైంది. ఈ జట్టులో సీఎస్కే ఓడిపోయినా కూడా ఎంఎస్ దోని రికార్డు క్రియేట్ చేశాడు. సీఎస్కే తరపున 236 మ్యాచ్ల్లో 4693 అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డు క్రియేట్ చేశాడు.