IND vs AUS: ఆసీస్పై అదిరే విక్టరీ.. ఫైనల్కు భారత్!
ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా ఫైనల్కి వెళ్లింది. ఆస్ట్రేలియా, భారత్ మధ్య జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్లో టీమిండియా నాలుగు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 265 పరుగుల టార్గెట్ను భారత్ 48.1 ఓవర్లలో పూర్తి చేసి ఆసీస్ను చిత్తుగా ఓడించింది.