డ్రగ్ టెస్ట్ కు రేవంత్.. కేటీఆర్ తరఫున వాదిస్తా.. రఘునందన్ సంచలనం
డ్రగ్ టెస్ట్ కు తనతో పాటు బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు సిద్ధమని ఆ పార్టీ సీనియర్ నేత రఘునందన్ రావు స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి చేయించుకోవడంతో పాటు.. రాష్ట్రంలోని ఎమ్మెల్యేలందరికీ చేయించాలని కోరారు. న్యాయం కుంటే కేటీఆర్ తరఫున కూడా వాదిస్తానన్నారు.