Bura Narsaiagh Goud: నల్గొండ పరువు తీయకు.. రాజగోపాల్ రెడ్డిపై సీనియర్ నేత సంచలన వ్యాఖ్యలు!
మంత్రి పదవి, మంత్రి పదవి అని అడుక్కుంటూ నల్గొండ జిల్లా పరువు తీస్తున్నావంటూ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై బీజేపీ నేత బూర నర్సయ్య గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జిల్లా అభివృద్ధి గురించి అడగకుండా మంత్రి పదవి అడుక్కోవడం ఏంటి? అని ఫైర్ అయ్యారు.