రేవంత్, చంద్రబాబు మధ్య చిచ్చు పెట్టిన పొంగులేటి, కోమటిరెడ్డి.. సోషల్ మీడియాలో దుమారం!
వరదల తర్వాత అమరావతిలో పెట్టుబడులు పెట్టడానికి ఇన్వెస్టర్లు భయపడుతున్నారంటూ పొంగులేటి చేసిన కామెంట్స్ పై TDP నేతలు భగ్గుమంటున్నారు. ఇంకా NTR ఘాట్ కూల్చి అసెంబ్లీ కట్టాలన్న రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై ఫైర్ అవుతున్నారు. సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు.
తొందరెందుకు ఇప్పుడే ఆట మొదలైంది.. | Rajagopal Reddy On KTR | RTV
తొందరెందుకు ఇప్పుడే ఆట మొదలైంది.. | Telangana Congress MLA Komatireddy Rajagopal Reddy passes strong comments On KTR about his arrest | RTV
TG Congress Politics: కాబోయే సీఎం ఉత్తమ్.. కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉత్తమ్ కుమార్ రెడ్డిని సీఎం అంటూ సంబోధించారు. ఉత్తమ్ ఎప్పటికైనా సీఎం అవుతారన్నారు. తన నాలుకపై మచ్చలు ఉన్నాయని.. తాను ఏది అంటే అది జరుగుతుందంటూ సంచలన కామెంట్స్ చేశారు.
RTV Uncensored: ఢిల్లీలో మోదీ-భువనగిరిలో బూర.. నేను ఎలా గెలుస్తానంటే: నర్సయ్య గౌడ్ స్పెషల్ ఇంటర్వ్యూ
ఢిల్లీలో మోదీ-భువనగిరిలో బూర అనే నినాదం అంతటా వినిపిస్తుందని అన్నారు ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ అన్నారు. తెలంగాణలో ఇప్పుడు మోదీ గాలి వీస్తోందన్నారు. ఆర్టీవీ ఇంటర్వ్యూలో ఆయన అనేక విషయాలను పంచుకున్నారు.
Krishna Reddy: తిరిగి బీజేపీలోకి చలమల కృష్ణారెడ్డి?
కాంగ్రెస్లో చలమల కృష్ణా రెడ్డి చేరికపై గందరగోళం నెలకొంది. ఆయన చేరిక చెల్లదని యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు అందెం సంజీవ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాకుండా చలమల కుట్రలు చేశారని ఆరోపణలు చేశారు. దీంతో ఆయన తిరిగి బీజేపీలో చేరుతారనే చర్చ జోరందుకుంది.
Raj Gopal Reddy: నన్ను ఎందుకు చేర్చుకున్నారు.. కాంగ్రెస్పై రాజ్గోపాల్ రెడ్డి సీరియస్!
చలమల కృష్ణారెడ్డిని కాంగ్రెస్లో చేర్చుకోవడంపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సీరియస్ అయ్యారు. తనపై కృష్ణారెడ్డి ఇష్టం వచ్చినట్లు మాట్లాడారని.. అలాంటి వాడిని పార్టీలోకి ఎందుకు తీసుకున్నారని అన్నారు. ఒకవేళ అతన్ని చేర్చుకుంటే తనను ఎందుకు పార్టీలో జాయిన్ చేసుకున్నారని ప్రశ్నించారు.
పీలాయిపల్లి కాలువను పరిశీలించిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
చౌటుప్పల్ మండలం లింగోటం వద్ద పీలాయి పల్లి కాలువను మునుగోడు ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి ఈ రోజు పరిశీలించారు. స్థానిక రైతులతో మాట్లాడి.. కెమికల్ ఫ్యాక్టరీల కాలుష్యం నుంచి మూసి నీళ్లను శుద్ధి చేసి సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు.
Lok Sabha Election 2024: భువనగిరి కాంగ్రెస్ ఎంపీ టికెట్ ఎవరికి?
భువనగిరి కాంగ్రెస్ ఎంపీ టికెట్ కోసం టీపీసీసీ ఉపాధ్యక్షుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. గతంతో తాము గెలిచిన ఈ సీటు నుంచి తమ పెద్దన్న మోహన్ రెడ్డి లేదా ఆయన కుమారుడు సూర్యపవన్ రెడ్డిని పోటీకి దించాలని కోమటిరెడ్డి బ్రదర్స్ ట్రై చేస్తున్నట్లు తెలుస్తోంది.