తొందరెందుకు ఇప్పుడే ఆట మొదలైంది.. | Rajagopal Reddy On KTR | RTV
తొందరెందుకు ఇప్పుడే ఆట మొదలైంది.. | Telangana Congress MLA Komatireddy Rajagopal Reddy passes strong comments On KTR about his arrest | RTV
తొందరెందుకు ఇప్పుడే ఆట మొదలైంది.. | Telangana Congress MLA Komatireddy Rajagopal Reddy passes strong comments On KTR about his arrest | RTV
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉత్తమ్ కుమార్ రెడ్డిని సీఎం అంటూ సంబోధించారు. ఉత్తమ్ ఎప్పటికైనా సీఎం అవుతారన్నారు. తన నాలుకపై మచ్చలు ఉన్నాయని.. తాను ఏది అంటే అది జరుగుతుందంటూ సంచలన కామెంట్స్ చేశారు.
ఢిల్లీలో మోదీ-భువనగిరిలో బూర అనే నినాదం అంతటా వినిపిస్తుందని అన్నారు ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ అన్నారు. తెలంగాణలో ఇప్పుడు మోదీ గాలి వీస్తోందన్నారు. ఆర్టీవీ ఇంటర్వ్యూలో ఆయన అనేక విషయాలను పంచుకున్నారు.
కాంగ్రెస్లో చలమల కృష్ణా రెడ్డి చేరికపై గందరగోళం నెలకొంది. ఆయన చేరిక చెల్లదని యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు అందెం సంజీవ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాకుండా చలమల కుట్రలు చేశారని ఆరోపణలు చేశారు. దీంతో ఆయన తిరిగి బీజేపీలో చేరుతారనే చర్చ జోరందుకుంది.
చలమల కృష్ణారెడ్డిని కాంగ్రెస్లో చేర్చుకోవడంపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సీరియస్ అయ్యారు. తనపై కృష్ణారెడ్డి ఇష్టం వచ్చినట్లు మాట్లాడారని.. అలాంటి వాడిని పార్టీలోకి ఎందుకు తీసుకున్నారని అన్నారు. ఒకవేళ అతన్ని చేర్చుకుంటే తనను ఎందుకు పార్టీలో జాయిన్ చేసుకున్నారని ప్రశ్నించారు.
చౌటుప్పల్ మండలం లింగోటం వద్ద పీలాయి పల్లి కాలువను మునుగోడు ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి ఈ రోజు పరిశీలించారు. స్థానిక రైతులతో మాట్లాడి.. కెమికల్ ఫ్యాక్టరీల కాలుష్యం నుంచి మూసి నీళ్లను శుద్ధి చేసి సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు.
భువనగిరి కాంగ్రెస్ ఎంపీ టికెట్ కోసం టీపీసీసీ ఉపాధ్యక్షుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. గతంతో తాము గెలిచిన ఈ సీటు నుంచి తమ పెద్దన్న మోహన్ రెడ్డి లేదా ఆయన కుమారుడు సూర్యపవన్ రెడ్డిని పోటీకి దించాలని కోమటిరెడ్డి బ్రదర్స్ ట్రై చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఆర్టీవికి ఇచ్చిన ఇంటర్వ్యూలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గురించి పలు ఇంట్రెస్టింగ్ విషయాలను తెలిపారు ఆయన కోడలు. ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
బీజేపీకి రాజీనామా ప్రకటించిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈ నెల 27న రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ లో చేరనున్నారు. మరో సారి మునుగోడు నియోజకవర్గం నుంచే ఆయన బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. ఇందుకు కాంగ్రెస్ హైకమాండ్ నుంచి ఆయనకు గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు సమాచారం.