ఆపరేషన్ సక్సెస్.. డాక్టర్లు మా అక్కను చివరికి! |SVS Hospital Doctors K*il*led Woman At Khammam | RTV
ఖమ్మం జిల్లా మధిర మండలంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. భర్తను ఓ దొంగతనం కేసులో పోలీసులు తీసుకెళ్లారనే అవమానంతో.. పిల్లలకు ఉరేసి తానూ ఉరేసుకుంది భార్య . ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బుగ్గపాడు గ్రామ శివారులోని చెరువులో వృద్ధ దంపతుల మృతదేహాలు లభ్యం అయ్యాయి. మృతులు కృష్ణారావు,సీతగా గుర్తింపు. ఆర్థిక ఇబ్బందులతో చెరువులోకి దూకి ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్న కుటుంబ సభ్యులు.