Keerthy Suresh: బ్లాక్ శారీలో మహానటి ఎంత అందంగా ఉందో.. ఫొటోలు చూస్తే ఫ్లాట్!
టాలీవుడ్ ముద్దుగుమ్మ కీర్తి సురేష్ బ్లాక్ శారీలో స్టన్నింగ్ ఫొటో షూట్ షేర్ చేసింది. చీరలో కీర్తి అందాలకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఈ ఫొటోలను మీరు కూడా చూసేయండి.
టాలీవుడ్ ముద్దుగుమ్మ కీర్తి సురేష్ బ్లాక్ శారీలో స్టన్నింగ్ ఫొటో షూట్ షేర్ చేసింది. చీరలో కీర్తి అందాలకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఈ ఫొటోలను మీరు కూడా చూసేయండి.
నటి కీర్తి సురేష్ భర్త ఆంటోనీతో కలిసి తొలి సంక్రాంతి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను కీర్తి తన సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ ఫొటోలను మీరు కూడా చూసేయండి.
కీర్తి సురేష్ సినిమాలకు గుడ్ బై చెప్పబోతుందని ఓ వార్త బయటికొచ్చింది.పెళ్లి తర్వాత భర్తతో కలసి దుబాయ్ దేశంలో సెటిల్ కాబోతోందని తెలుస్తోంది. బిజినెస్ పనుల్లో భర్తకు తోడుగా ఉండాలని భావిస్తూ కీర్తి సురేష్ ఈ నిర్ణయం తీసుకుందని కోలీవుడ్లో ప్రచారం జరుగుతోంది.
కీర్తి సురేష్ ఇటీవలే పెళ్లి పీటలెక్కిన సంగతి తెలిసిందే. పెళ్ళై కనీసం వారం కూడా కాలేదు అప్పుడే తన కొత్త సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంది. అదికూడా మెడలో మంగళసూత్రంతో ప్రమోషన్స్ కు రావడం విశేషం. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరలవుతున్నాయి.
టాలీవుడ్ నటి కీర్తి సురేష్ తన కాబోయే భర్త ఫొటోను షేర్ చేసింది. ఆంటోనీతో నా 15 ఏళ్ళ బంధం ఇంకా కొనసాగుతుంది అంటూ కాబోయే భర్తను పరిచయం చేసింది.
కీర్తి సురేశ్ చాన్నాళ్లుగా ఆంటోని తట్టిల్ అనే వ్యక్తితో ప్రేమలో ఉంది. అతను దుబాయ్కి చెందిన వ్యాపారవేత్త అని తెలుస్తోంది. కొచ్చికి చెందిన ఇతన్నే కీర్తి పెళ్లి చేసుకోబోతుంది. డిసెంబరు 11 న గోవాలో వీరు డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోనున్నట్లు సమాచారం.
హీరోయిన్ కీర్తి సురేష్ పెళ్ళికి రెడీ అయినట్లు తెలుస్తోంది. డిసెంబర్ లో కీర్తి సురేశ్ పెళ్లి చేసుకోబోతుందట. ఆమెది ప్రేమ వివాహం కాకుండా.. పెద్దలు కుదిర్చిన సంబంధం అని, పెళ్లి కొడుకు కూడా కీర్తి సురేశ్కి ఫ్యామిలీకి బాగా తెలిసివాడేనని సమాచారం.