BRS నేతలతో KCR కీలక భేటీ.. కరీంనగర్లో మరో భారీ బహిరంగ సభ!
ఎర్రవల్లి ఫాంహౌస్లో గురువారం కేసీఆర్ ముఖ్యనేతలతో భేటీ అయ్యారు. కేటీఆర్, హరీశ్రావు, జగదీష్రెడ్డి, పలువురు బీఆర్ఎస్ కీలక నేతలు భేటీలో పాల్గొన్నారు. కేసీఆర్ కరీంనగర్లో మరో భారీ బహిరంగ సభను నిర్వహించేందుకు బీఆర్ఎస్ కీలక నేతలతో చర్చలు జరుపుతున్నారు.
ఇదే జరిగితే.. BJPకి ఈటెల రాజేందర్ రాజీనామా..!!
ఈటల రాజేందర్, బండి సంజయ్ల మధ్య కోల్ట్ వార్ జరుగుతోంది. స్థానిక ఎన్నికల్లో వారివారి అనుచరుల పోటీకి హోరాహోరీ సిఫార్సులు వస్తాయి. కరీంనగర్ జిల్లాలో ఇద్దరికి పట్టు ఉంది. ఈటల రాజేందర్ అనుచరులకు అవకాశం ఇవ్వకుంటే ఆయన BJPకి రాజీనామా చేస్తారని చర్చ నడుస్తోంది.
Vakiti Srihari : నాకు గొర్రెలు, బర్రెల శాఖలిస్తే ఏం చేసుకోవాలి.. మంత్రి వాకిటి సంచలన కామెంట్స్!
తనకు కేటాయించిన శాఖలపై మంత్రి వాకిటి శ్రీహరి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. మంత్రి పదవి కింద తనకిచ్చిన ఇచ్చిన ఐదు శాఖలపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తనకు ఇచ్చిన శాఖలన్నీ గందరగోళంగా ఉన్నాయన్న ఆయన.. ఐదు శాఖలూ ఆగమాగంగానే ఉన్నాయని వెల్లడించారు.
అలా చేస్తే BJP కార్యకర్తలే మమ్మల్ని బట్టలిప్పి కొడతారు : కేంద్ర మంత్రి బండి సంజయ్
BRSతో బీజేపీ పొత్తు పెట్టుకుంటే సొంత కార్యకర్తలే తమను బట్టలు ఊడదీసి కొడతారని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. ప్రస్తుతం ఆయన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పెద్ద పార్టీ అయిన బీజేపీ.. ప్రాంతీయ పార్టీ బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకోదన్నారు.
Pamela Satpathy: పాపకు జోలపాడిన కలెక్టర్...పాట వింటూ ఆ చిన్నారి ఏం చేసిందంటే...
కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి జోలపాట పాడి అందరి మనసులు గెలుచుకున్నారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఓ చిన్నారి పాపకు పమేలా సత్పతి జోల పాట పాడింది. ఆమె పాటకు చిన్నారి కూడా శ్రద్ధగా వింటూ కలెక్టర్ ఒడిలో ఒదిగిపోయింది.
ఉత్తమ్, వెంకట్ రెడ్డి, కొండా సురేఖ ఔట్.. ముగ్గురు మంత్రులకు CM రేవంత్ బిగ్ షాక్..!
ముగ్గురు సీనియర్ మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి బిగ్ షాక్ ఇచ్చారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, కొండా సురేఖలకు జిల్లా ఇన్చార్జ్ బాధ్యతలు నుంచి తొలగించారు. వారి స్థానంలో కొత్త మంత్రులకు జిల్లా ఇంఛార్జ్ బాధ్యతలు అప్పగించారు.
Kavvampally Satyanarayana : పాపం కవ్వంపల్లి
రెండో విడత మంత్రి పదవుల విస్తరణలో ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరిలక్ష్మణ్ కుమార్ ను మంత్రి పదవి వరించింది. నిజానికి మంత్రివర్గ విస్తరణలో ముందుగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి మానకోండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణకు మంత్రి పదవి ఖరారైనట్లు ప్రచారం సాగింది.
BJPలో దొంగలంతా ఒక్కటయ్యారన్న రాజాసింగ్.. కరీంనగర్ నుంచే నాపై వార్
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మరో సారి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీలో ఇంటిదొంగలంతా ఒక్కటైయ్యారని ఆయన అన్నారు. కరీంనగర్ నుంచి నాపై వార్ స్టార్ట్ అయ్యిందని రాజాసింగ్ ఆరోపించారు. పరోక్షంగా ఆయన బండి సంజయ్ని టార్గెట్ చేసిన కామెంట్స్ చేశారు.
/rtv/media/media_files/2025/08/06/sarvapindi-2025-08-06-13-41-23.jpg)
/rtv/media/media_files/2025/07/31/kcr-public-meeting-in-karimnagar-2025-07-31-13-40-51.jpg)
/rtv/media/media_files/2025/07/21/bandi-sanjay-vs-etela-rajender-2025-07-21-15-16-23.jpg)
/rtv/media/media_files/2025/07/07/srihari-comments-2025-07-07-18-04-04.jpg)
/rtv/media/media_files/2025/05/31/ZlT64nChIxVN1ocEyilz.jpg)
/rtv/media/media_files/2025/06/15/3bO9ovInbKi8BVBc6Nlb.jpg)
/rtv/media/media_files/2025/06/13/zNYl8He7ERf8OIAv9JkJ.jpeg)
/rtv/media/media_files/2025/06/08/7GsvaYsJGeU9aonOiVeO.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/RAJASINGH-jpg.webp)