India Karachi Port Attack: పాక్కు మరో ఎదురుదెబ్బ.. కరాచీ పోర్టు నేలమట్టం
భారత్పైకి డ్రోన్లు, మిస్సైల్స్తో దాడికి పాల్పడిన పాక్కు మరో ఎదురుదెబ్బ తగిలింది. పాక్కు ఆయువుపట్టుగా ఉన్న కరాచీ పోర్టును INS విక్రాంత్ పూర్తిగా నేలమట్టం చేసింది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.