మొదటగా దైవసాక్షిగా ప్రమాణం.. ఆ తర్వాత KCRను ఏ ప్రశ్నలు అడిగారో తెలుసా?
హైదరాబాద్ BRK భవన్లో KCR కాళేశ్వరం విచారణ ముగిసింది. జస్టిస్ ఘోష్ కమిషన్.. కేసీఆర్ని 50నిమిషాలు ప్రశ్నించింది. చైర్మన్ PC ఘోష్ దైవసాక్షిగా వాస్తవాలు చెబుతానని కేసీఆర్తో ప్రమాణం చేయించారు. తర్వాత కమిషన్ అడిగన ప్రశ్నలకు కేసీఆర్ సమాధానాలు వివరించారు.