BIG BREAKING: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నోటిఫికేషన్ విడుదల..
జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈరోజు నుంచి అక్టోబర్ 21వ తేదీ వరకు నామినేషన్లు ఉండనున్నాయి. అక్టోబర్ 15న బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత నామినేషన్ వేయనున్నట్లు తెలుస్తోంది.
జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈరోజు నుంచి అక్టోబర్ 21వ తేదీ వరకు నామినేషన్లు ఉండనున్నాయి. అక్టోబర్ 15న బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత నామినేషన్ వేయనున్నట్లు తెలుస్తోంది.
జూబ్లీహిల్స్ టికెట్పై కాంగ్రెస్ నేత బొంతు రామ్మోహన్ హాట్ కామెంట్స్ చేశారు. జూబ్లీహిల్స్ బైపోల్ కాంగ్రెస్ అభ్యర్థి లిస్టులో తాను లేను అని చెప్పారు. ఎమ్మెల్యే టికెట్ కోసం ఎవరిని అడగలేదన్నారు రామ్మోహన్
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీసీ అభ్యర్థిని రంగంలోకి దించాలని భావిస్తున్నట్లు టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. ఈ రోజు ఆయన మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీ అభ్యర్థికే టికెట్ ఇచ్చే అవకాశం ఉందని వెల్లడించారు.
మాగంటి గోపినాథ్ మరణంతో జూబ్లీహిల్స్కు ఉప ఎన్నిక అనివార్యమైంది. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ లు గెలుపే లక్ష్యంగా సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. ఈ ఎన్నిక మూడు పార్టీల భవిష్యత్తును తేల్చనుండటంతో ఆయా పార్టీలు గెలుపే లక్ష్యంగా ప్రచారాన్ని ముమ్మరం చేశాయి.
తెలంగాణలో జూబ్లీహిల్స్ బైపోల్ పాలిటిక్స్ ఆసక్తికరంగా మారాయి. ఉప ఎన్నికకు ఎన్నికల సంఘం అన్ని రకాలుగా సిద్ధమైంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ మృతితో ఖాళీ అయిన సిట్టింగ్ సీటును నిలబెట్టుకునేందుకు బీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ మృతితో ఇక్కడ ఎన్నికలు అనివార్యమయ్యాయి. ఉప ఎన్నికకు ఈసీ కసరత్తు వేగవంతం చేస్తోంది. తాజాగా ఎన్నికల నిర్వహణ కోసం నోడల్ అధికారులను నియమించింది.
జూబ్లీహిల్స్లో మైనర్ బాలుడిపై 28ఏళ్ల యువతి లైంగిక దాడికి పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది. పక్కింట్లో ఉంటున్న 16ఏళ్ల బాలుడితో యువతి పలుమార్లు అసభ్యకరంగా ప్రవర్తించి.. విషయం బయటకు చెప్పొందని బెదిరించిందని బాలుడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.