JOBS: OICL రిక్రూట్మెంట్ 2024!
మీకు రూ.82000 కంటే ఎక్కువ నెలవారీ జీతం కావాలంటే, ఆలస్యం చేయకుండా ఇక్కడ దరఖాస్తు చేసుకోండి, బంపర్ పోస్టులకు ఖాళీలు ఉన్నాయి.ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (OICL)లో (ప్రభుత్వ ఉద్యోగం) పొందడానికి ఒక గొప్ప అవకాశం.
మీకు రూ.82000 కంటే ఎక్కువ నెలవారీ జీతం కావాలంటే, ఆలస్యం చేయకుండా ఇక్కడ దరఖాస్తు చేసుకోండి, బంపర్ పోస్టులకు ఖాళీలు ఉన్నాయి.ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (OICL)లో (ప్రభుత్వ ఉద్యోగం) పొందడానికి ఒక గొప్ప అవకాశం.
పిల్లలు పుట్టక చాలామంది నానాపాట్లు పడుతుంటే..ఒక జంట మాత్రం మేము ఉద్యోగాలు చేసుకోవాలి మా బిడ్డను దత్తత తీసుకోండి అని అడుగుతున్నారు. పైగా సోషల్ మీడియాలో దీని గురించి పోస్ట్ కూడా పెట్టారు. ఇప్పుడు ఈ పోస్ట్ తెగ వైరల్ అవుతోంది.
రానున్న 10ఏళ్లలో AI, బ్లాక్చెయిన్, డిజిటల్ మార్కెటింగ్ లాంటి రంగాల్లోని ఉద్యోగాలకు మంచి డిమాండ్ ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇక డిజిటల్ మార్కెటింగ్ కోర్సు చేసిన తర్వాత యువతకు కెరీర్ ఎలా ఉంటుంది? జీతం ఎంత ఉంటున్నదానిపై సమాచారం కోసం ఆర్టికల్లోకి వెళ్లండి.
2024లో ఇంజనీరింగ్ చేసిన విద్యార్థులకు టీసీఎస్ గుడ్ న్యూస్ చెప్పింది. బీటెక్ , ఎమ్మెస్సీ, ఎంఎస్, ఎంసీఏ పూర్తి చేసిన విద్యార్థుల నుంచి ఫ్రెషర్ పొజిషన్స్ కోసం దరఖాస్తులను కోరుతోంది. పూర్తి వివరాల కోసం ఈ స్టోరీలోకి వెళ్లండి.
143 పోస్టుల కోసం బ్యాంక్ ఆఫ్ ఇండియా దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. క్రెడిట్ ఆఫీసర్, చీఫ్ మేనేజర్, లా ఆఫీసర్ లాంటి పోస్టులను భర్తీ చేయనుంది. ఎంపిక ప్రక్రియ రెండు దశల్లో( ఆన్లైన్ పరీక్ష, ఇంటర్వ్యూ) ఉంటుంది. దరఖాస్తు చేయడానికి చివరి తేదీ ఏప్రిల్ 10.
ఇంజినీరింగ్ పూర్తి చేసి ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారికి ఈసీఐఎల్ గుడ్ న్యూస్ చెప్పింది. 30 గ్రాడ్యుయేట్ ఇంజినీర్ ట్రైనీ ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. మార్చి 23నుంచి ఏప్రిల్ 13 వరకూ ఆన్ లైన్ లో అప్లై చేసుకోవాలని సూచించింది.
ఇండియన్ బ్యాంకులో భారీగా ఉద్యోగాలను భర్తి చేసేందుకు అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ప్రకారం.. ఈ ఉద్యోగాలకు దరఖాస్తుల స్వీకరణ మార్చి 12 నుంచే ప్రారంభం అయ్యింది. దరఖాస్తులు స్వీకరించేందుకు ఏప్రిల్ 1 వరకు అవకాశాలున్నాయని అధికారులు వివరించారు.
తెలంగాణలో ఉద్యోగాల జాతర నడుస్తోంది. వరుసపెట్టి అన్ని డిపార్ట్మెంట్లో జాబ్ నోటిఫికేషన్స్ పడుతున్నాయి. ప్రభుత్వం వరుసపెట్టి ఉద్యోగాలకు కాల్ చేస్తోంది తాజాగా ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఉద్యోగాలను భర్తీ చేయాలని ఆరోగ్యశాఖ నిర్ణయించింది.
ఇండియా టూరిజం సంస్థ తన కంపెనీలో ఉద్యోగాలకు పిలుస్తోంది. టూరిజం, హోటల్ మేనేజ్మెంట్ లాంటి వాటిలో ఆసక్తిగల అభ్యర్ధులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చని చెబుతోంది. మొత్తం 22 పోస్టులకు నోటిఫికేషన్ వేసింది. ఇందులో జీతం 6 లక్షల వరకు ఇస్తామని తెలిపింది. వివరాల కోసం కింద చదవండి.