Pawan Kalyan: రాష్ట్ర ప్రజలకు కృతజ్ఙతలు తెలిపిన జన సేనాని!
ఏపీలో సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో ఘన విజయాన్ని సాధించి పిఠాపురం ఎమ్మెల్యేగా గెలిచిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏపీ ప్రజలకు కృతజ్ఙతలు తెలుపుతూ ఓ లేఖను విడుదల చేశారు.పూర్తి వివరాలు ఈ కథనంలో..