జగన్కు చంద్రబాబు మరో బిగ్ షాక్.. TDPలో చేరిన కుప్పం కీలక నేత!
చిత్తూరు జిల్లా కుప్పంలో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. కుప్పం మున్సిపల్ చైర్మన్ డాక్టర్ సుధీర్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. అమరావతిలో చంద్రబాబును కలిసి టీడీపీలో చేరారు.
చిత్తూరు జిల్లా కుప్పంలో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. కుప్పం మున్సిపల్ చైర్మన్ డాక్టర్ సుధీర్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. అమరావతిలో చంద్రబాబును కలిసి టీడీపీలో చేరారు.
వైఎస్ విజయమ్మ మరో లేఖ విడుదల చేశారు. ఎప్పుడో జరిగిన తన కారు ప్రమాదాన్ని ఇప్పుడు జరిగినట్లుగా చిత్రీకరిస్తున్నారన్నారు. ఈ ప్రమాదానికి తన కుమారుడు కారణమన్నట్లుగా దుష్ఫ్రచారం చేస్తున్నారన్నారు. ఇలాంటి అసత్య ప్రచారాలు చేస్తే ఇక మీదట ఊరుకోనన్నారు.
విశాఖ రుషికొండ ప్యాలెస్ పరిశీలించిన ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. త్వరలోనే రుషికొండ పూర్తి వివరాలు ప్రజలకు అందించి ప్యాలెస్ ప్రజా సందర్శనార్థం అనుమతి ఇస్తామన్నారు. ఇక ప్రజల సొమ్ముతో ఇంతటి విలాసవంతమైన భవనం కట్టుకున్నాడంటూ జగన్ పై మండిపడ్డారు.
వైఎస్ జగన్, షర్మిల విభేదాలు రచ్చకెక్కడంతో వారి ఫ్యామిలీ రెండుగా చీలిపోయింది. సుబ్బారెడ్డి, అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి తదితరులు జగన్ వెంట ఉండగా.. విజయమ్మ, సునీత, సౌభాగ్యమ్మ తదితరులు షర్మిల వైపు ఉన్నారు.