Israel-Hamas war: పెను విషాదం.. 103 మంది మృతి
గాజాలో నిరాశ్రయులకు ఆశ్రయం కల్పిస్తున్న పలు నివాసాలు, శిబిరాలపై శనివారం రాత్రి ఇజ్రాయెల్ వైమానిక దాడులతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో 103 మంది మృతి చెందారు. వీళ్లలో ఏడుగురు చిన్నారులు కూడా ఉన్నారు.
గాజాలో నిరాశ్రయులకు ఆశ్రయం కల్పిస్తున్న పలు నివాసాలు, శిబిరాలపై శనివారం రాత్రి ఇజ్రాయెల్ వైమానిక దాడులతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో 103 మంది మృతి చెందారు. వీళ్లలో ఏడుగురు చిన్నారులు కూడా ఉన్నారు.
ట్రంప్, ఇజ్రాయిల్ వార్నింగ్కు హమాస్ శనివారం ముగ్గురు బందీలను విడుదల చేసింది. వారిని రెడ్ క్రాస్ సంస్థకు అప్పగించింది. శనివారం మధ్యాహ్నంలోగా ఇజ్రాయిల్ బందీలను అప్పగించకపోతే హమాస్ను ఏం చేస్తానో నాకే తెలియదని ట్రంప్ వార్నింగ్ ఇచ్చాడు.
ఇజ్రాయెల్ - హమాస్ మధ్య జరిగిన కాల్పుల ఒప్పందంపై హెజ్బొల్లా అగ్రనేత నయీం ఖాసిం స్పందించారు. హమాస్కు అభినందనలు తెలిపారు. పాలస్తీనా ప్రజల త్యాగాలు ఇజ్రాయెల్ ప్రయత్నాలను అడ్డుకున్నాయని తెలిపారు. అందుకే ఈ ఒప్పందం సాధ్యమైందన్నారు.
Israeli Prime Minister Benjamin Netanyahu said late Thursday that the killing of Hamas chief Yahya Sinwar was the "beginning of the end" of the war in Gaza | RTV.
గాజా నగరంలో ఓ పాఠశాల పై ఇజ్రాయెల్ దాడికి దిగింది. అక్కడ ఆశ్రయం పొందుతున్న వారిలో 22 మంది మృతి చెందినట్లు గాజా అధికారులు వెల్లడించారు.
గాజాలో యుద్ధ పరిస్థితులు నెలకొన్న వేళ అక్కడి శిబిరాల్లో ఉంటున్న ప్రజలకు కనీసం మంచి నీళ్లు కూడా అందుబాటులో లేవు. చాలామందికి చర్మవ్యాధులు సోకాయి. కనీసం మందులు కూడా కొనుక్కోలేని పరిస్థితి నెలకొంది. దీంతో అక్కడి ప్రజలు నిత్యం నరకం అనుభవిస్తున్నారు.