BIG BREAKING : పాకిస్థాన్లో భూకంపం.. 240 కిలోమీటర్ల లోతులో!
పాకిస్తాన్లో భూమి కంపించింది. రిక్టర్ స్కేల్పై 4.3 తీవ్రతతో కూడిన భూకంపం నమోదైంది. ఈ భూకంప ప్రభావం రాజధాని ఇస్లామాబాద్తో సహా పలు సమీప ప్రాంతాల్లో కనిపించింది.
పాకిస్తాన్లో భూమి కంపించింది. రిక్టర్ స్కేల్పై 4.3 తీవ్రతతో కూడిన భూకంపం నమోదైంది. ఈ భూకంప ప్రభావం రాజధాని ఇస్లామాబాద్తో సహా పలు సమీప ప్రాంతాల్లో కనిపించింది.
పాకిస్తాన్ రహస్యంగా అణు ఆయుధాలను అభివృద్ధి చేస్తుందని తెలుసుకున్న భారతదేశం, ఆ విషయాన్ని నిర్ధారించడానికి అజిత్ దోవల్ను రహస్యంగా పాకిస్తాన్కు పంపించింది. ఆ సమయంలో ఆయన భారతదేశ గూఢచార సంస్థ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ (RAW)లో పనిచేస్తున్నారు.
హర్యానాకు చెందిన జ్యోతి మల్హోత్రా హనీట్రాప్లో పడి దేశ రహస్యాలను చేరవేసిందనే ఆరోపణలు వినవస్తున్నాయి. 15 ఏళ్ల క్రితం మాధురి గుప్తా అనే మహిళా ఇలాగే దేశ ద్రోహానికి పాల్పడింది. ఆమె భారత రాయబారిగా ఉండి ఐఎస్ఐ ఏజెంట్ తో ప్రేమలో పడి దేశానికి ద్రోహం తలపెట్టింది.
పహల్గాం దాడి తర్వాత పాక్ రెచ్చిపోతోంది. తీరం వెంబడి సైనికులను పెంచి..యుద్ధానికి సిద్ధం అంటోంది. ఈక్రమంలోనే ఇటీవల 450 కిలో మీటర్ల రేంజ్ అబ్దాలి వెపన్ సిస్టమ్ క్షిపణిని ప్రయోగించినట్లు పేర్కొన్న పాక్ తాజాగా మరోసారి క్షిపణిని ప్రయోగించినట్లు వెల్లడించింది.
పాక్ సార్వత్రిక ఎన్నికల ఫలితాల ఆలస్యం కావడంతో రిగ్గింగ్ జరిగిందంటూ మాజీ ప్రధాని ఇమ్రాన్ఖాన్కు చెందిన 'పాకిస్థాన్-తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్'తో సహా పలు రాజకీయ పార్టీలు ఆరోపణలు చేస్తున్నాయి. రిజల్ట్ వెలువడని ప్రాంతాల్లో నిరసనలకు దిగారు. ఇస్లామాబాద్లో 144 సెక్షన్ విధించారు.
ఇరాన్-పాక్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. బలూచిస్థాన్ ప్రావిన్స్లోని జైష్ అల్ అదిల్ ఉగ్రస్థావరాలపై ఇరాన్ దాడి చేయగా.. ఇరాన్లోని బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ స్థావరాలపై పాక్ ప్రతిదాడి చేసింది. అటు పాక్ రాజధాని ఇస్లామాబాద్లో హై అలెర్ట్ ప్రకటించారు.