Iran : తెరుచుకున్న గగనతలం..1000 మంది ఇండియన్స్ రిటర్న్
ఇరాన్, ఇజ్రాయెల్ యుద్దం ఇప్పట్లో ముగిసేలా కనిపించడం లేదు. దీంతో భారతీయులు ఇరాన్ నుంచి స్వదేశానికి వచ్చేందుకు సిద్ధమయ్యారు. భారతీయులను తమ దేశానికి తీసుకెళ్లడానికి భారత్ సిద్దమవడంతో ఇరాన్ కీలక నిర్ణయం తీసుకుంది. భారతీయుల కోసం తన గగనతలాన్ని తెరిచింది.