BIG BREAKING: భారతీయులపై ఇరాన్ దాడులు..
కీలక చమరు మార్గమైన హర్మూజ్ జలసంధిని మూసివేస్తున్నట్లు ఇరాన్ వెల్లడించింది. ఇలా ప్రకటించిన కొన్ని గంటల్లోనే ఓ ట్యాంకర్ను టార్గెట్ చేసి దాడులు చేసింది. అందులో భారతీయులు ఉండటం కలకలం రేపుతోంది.
కీలక చమరు మార్గమైన హర్మూజ్ జలసంధిని మూసివేస్తున్నట్లు ఇరాన్ వెల్లడించింది. ఇలా ప్రకటించిన కొన్ని గంటల్లోనే ఓ ట్యాంకర్ను టార్గెట్ చేసి దాడులు చేసింది. అందులో భారతీయులు ఉండటం కలకలం రేపుతోంది.
అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్పై జరిపిన దాడుల్లో ఆ దేశ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మృతి చెందిన సంగతి తెలిసిందే. దీంతో ఇరాన్ తాత్కాలిక సుప్రీం లీడర్గా అయతుల్లా అలిరెజా అరాఫీ నియమితులయ్యారు.
ఇరాన్ సుప్రీం లీడర్ అయాతుల్లా అలీ ఖమేనీ.. ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా చేసిన దాడుల్లో మృతి చెందిన సంగతి తెలిసిందే. దీంతో ఇరాన్ తదుపరి సుప్రీం లీడర్ ఎవరనేది ఆసక్తిగా మారింది. ఇప్పటికే ఇరాన్ పాలన త్రిసభ్య కౌన్సిల్ చేతికి వెళ్లింది.
పాకిస్థాన్లోని కరాచీలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఖమేనీ మరణానికి ఆగ్రహించిన నిరసనకారులు భారీ సంఖ్యలో అక్కడి అమెరికా కాన్సులేట్ను ముట్టడించారు.
ఇరాన్ గడ్డపై అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన మెరుపు దాడుల్లో తమ అత్యున్నత నేత అయతుల్లా అలీ ఖమేనీని కోల్పోయిన ఇరాన్, ఇప్పుడు ప్రతీకార సెగతో రగిలిపోతోంది. అగ్రరాజ్యం అమెరికా ఎన్ని హెచ్చరికలు చేసినా, తమ పోరాటం ఆగేది లేదని ఇరాన్ స్పష్టం చేసింది.
ఇరాన్ సుప్రీం నేత అయతుల్లా అలీ ఖమేనీ మరణంతో మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ దాడిలో ఖమేనీతో పాటు కీలక నేతలు హతమవ్వడంతో ఇరాన్ రగిలిపోతోంది.
ఈ ఘర్షణ ఈనాటిది కాదు. 1979లో ఇరాన్లో ఇస్లామిక్ విప్లవం వచ్చినప్పటి నుంచి అమెరికా కంటికి ఇరాన్ ఒక శత్రువుగానే కనిపిస్తోంది. అప్పట్లో ఇరాన్ విద్యార్థులు అమెరికా దౌత్యవేత్తలను బందీలుగా పట్టుకోవడంతో మొదలైన ఈ వైరం
ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణం తర్వాత యుద్ధ వ్యూహాన్ని పూర్తిగా మార్చేసింది. తాజాగా ఇరాన్ శక్తివంతమైన సైనిక విభాగం ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) కొత్త చీఫ్గా అహ్మద్ వాహిదీని నియమించింది.