Israel-Iran: ఇరాన్ అణు కేంద్రాలపై ఇజ్రాయెల్ దాడులు..అమెరికాకు నిఘా సమాచారం
ఇరాన్ అణు కేంద్రాలపై దాడి చేసేందుకు ఇజ్రాయెల్ సన్నాహాలు చేస్తోందని అమెరికా నిఘా వర్గాలు చెబుతున్నాయి. అయితే ఇది ఇంకా ఆలోచనలోనే ఉందని...తుది నిర్ణయం తీసుకోలేదని చెబుతున్నారు.
ఇరాన్ అణు కేంద్రాలపై దాడి చేసేందుకు ఇజ్రాయెల్ సన్నాహాలు చేస్తోందని అమెరికా నిఘా వర్గాలు చెబుతున్నాయి. అయితే ఇది ఇంకా ఆలోచనలోనే ఉందని...తుది నిర్ణయం తీసుకోలేదని చెబుతున్నారు.
భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగతున్న వేళ ఇరాన్తో భారత్ ద్వైపాక్షిక చర్చలు జరిపింది. ఇరాన్కు అన్ని సమయాల్లో భారత్ అండంగా ఉంటుందని అజిత్ దోవల్ హామీ ఇచ్చారు. ఎన్నో ఏళ్లుగా ఇరుదేశాల మధ్య మంచి దౌత్య సంబంధాలు ఉన్నాయన్నారు.
సౌదీ అరేబియా విదేశాంగశాఖ సహాయమంత్రి అదెల్ అల్ జుబేర్ గురువారం ఉదయం భారత్కు వచ్చారు. భారత విదేశాంగ మంత్రి జైశంకర్ను ఆయన కలిశారు. బుధవారం అర్ధరాత్రి ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరఘ్చి కూడా ఢిల్లీకి చేరుకున్నారు.
దక్షిణ ఇరాన్లోని షాహీద్ రజాయే ఓడరేవులో భారీ పేలుడు సంభవించిన ఘటన తెలిసిందే. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య 40కు చేరింది. దాదాపుగా 1300 మందికి పైగా తీవ్ర గాయాలపాలయ్యారు. నౌకాశ్రయంలోని కంటెయినర్ల నుంచి భారీ పేలుడు సంభవించింది.
ఇరాన్లోని చోటుచేసుకున్న పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 25కు చేరింది. మరో 750మంది తీవ్రంగా గాయపడ్డారు. దక్షిణ ఇరాన్లోని ఓ ఓడరేవులో జరిగిన ఈ ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. పేలుడు ధాటికి భవనాల అద్దాలు ధ్వంసం అయ్యాయి. ఒక భవనం నేలకూలింది.
ఇరాన్ నౌకాశ్రయంలో భారీ పేలుడు సంభవించింది. బందర్ అబ్బాస్ సమీపంలోని రజేయీ నౌకాశ్రయంలో పేలుడు సంభవించగా.. 400 మందికి పైగా గాయపడినట్లు తెలుస్తోంది. అయితే ఈ పేలుడు ఎలా సంభవించిందని విషయం ఇంకా తెలియాల్సి ఉంది.
ఇరాన్ను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి హెచ్చరించారు. అణ్వాయుధాల ప్రస్తావన ఇరాన్ మరిచిపోవాలని.. లేదంటే అణు స్థావరాలపై మిలిటరీ చర్య ఉంటుందని హెచ్చరించారు
ఇరాన్ తో అణు ఒప్పందంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. డీల్ కు ఇరాన్ అంగీకరించకపోతే సైనిక చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇజ్రాయెల్ కూడా తమతో కలుస్తుందని అన్నారు.
ఇరాన్ కరెన్సీ మరోసారి కుదేలైపోయింది. చరిత్రలో అత్యల్ప స్థాయికి పతనైపోయింది. ఒక అమెరికన్ డాలర్తో పోలిస్తే ఏకంగా 10 లక్షల ఇరానియన్ రియాల్స్కు దిగజారిపోయింది. ఇంకా రాబోయే రోజుల్లో ఇది ఎంతవరకు తగ్గుతుందనేదానిపై అనిశ్చితి నెలకొంది.