Israel-Iran War: ఇరాన్కు బిగ్ షాక్.. కీలక కమాండర్ హతం
ఇరాన్కు మరో బిగ్ షాక్ తగిలింది. తాజాగా ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఇరాన్ ఖుద్స్ ఫోర్స్ ఆయుధాల సరఫరా విభాగం కమాండర్ బెహ్నామ్ షాహ్రియారీ హతమయ్యారు. ఈ విషయాన్ని IDF ప్రకటించింది.
ఇరాన్కు మరో బిగ్ షాక్ తగిలింది. తాజాగా ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఇరాన్ ఖుద్స్ ఫోర్స్ ఆయుధాల సరఫరా విభాగం కమాండర్ బెహ్నామ్ షాహ్రియారీ హతమయ్యారు. ఈ విషయాన్ని IDF ప్రకటించింది.
పాకిస్థాన్కు మరోసారి బిగ్ షాక్ తగిలింది. తాజాగా ఓ రైల్వే ట్రాక్పై బాంబు పేలుడు సంభవించింది. దీంతో ఆ వైపు వెళ్తున్న జాఫర్ ఎక్స్ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. ఈ విషయాన్ని అక్కడి స్థానిక మీడియా వెల్లడించింది.
ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. దీంతో ఈ యుద్ధంలోకి చైనా ఎంట్రీ ఇచ్చింది. ఇరాన్కు చైనా భారీగా మిలటరీ సాయం చేస్తోంది. ఇప్పటికే రెండు కార్గో విమానాల్లో మిలటరీ సామాగ్రీని తరలించింది.
ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. గత నాలుగు రోజులుగా ఇరుదేశాలు ఒకదానిపై మరొకటి డ్రోన్లు, మిసైళ్లతో దాడులు చేసుకుంటున్నాయి.
అమెరికాలో 250వ వార్షిక వేడుకలు జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాల్గొన్నారు. అయితే ట్రంప్ను అమెరికన్ ఆర్మీ చాలా లైట్గా తీసుకుంది. ఎలాంటి ఉత్సాహం, జోష్ లేకుండానే ఆర్మీ పరేడ్ నీరసంగా సాగింది.
జర్మనీ నుంచి శంషాబాద్కు రావాల్సిన లుఫ్తాన్సా ఎయిర్లైన్స్ LH 752కి బెదిరింపులు వచ్చాయి. దీంతో ఆ విమానం శంషాబాద్కు చేరలేదు. మళ్లీ అది జర్మనీలోని ఫ్రాంక్ఫర్ట్ ఎయిర్పోర్టుకు తిరిగి వెళ్లిపోయింది.
ఇరాన్లోని భారతీయులకు అక్కడి భారత రాయబార కార్యాలయం కీలక సూచనలు చేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరూ భయాందోళనకు గురికావొద్దని టెహ్రాన్లోని దేశ రాయబార కార్యాలయంతో టచ్లో ఉండాలని సూచించింది.
ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. అయితే ఈ దాడుల్లో అమెరికా ప్రమేయం లేదని ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ క్లారిటీ ఇచ్చారు. ఒకవేళ అమెరికాపైకి దాడులకు దిగితే తమ బలగాలు ఇరాన్పై విరుచుకుపడతాయని హెచ్చరించారు.