Govt Warns Media: ఆ వార్తలు ప్రచారం చేయకండి.. మీడియాకు కేంద్రం హెచ్చరిక
దేశ భద్రతకు సంబంధించిన ఆపరేషన్ వార్తలు కవరేజీ చేసేటప్పుడు సంయమనం పాటించాలని మీడియా సంస్థలకు కేంద్ర రక్షణశాఖ సూచించింది. సమాచారాన్ని లీక్ చేస్తే భద్రతా దళాల ప్రాణాలకు ముప్పు ఉండే ఛాన్స్ ఉంటుందని చెప్పింది.
Ind-Pak war: 50 డ్రోన్లను కూల్చేశాం..భారత ఆర్మీ పోస్ట్
భారత్, పాకిస్తాన్ సరిహద్దుల వెంబడి..పాక్ ఆర్మీ కాల్పులు చేస్తూనే ఉంది. పౌరుల వాహనాలే లక్ష్యంగా దాడులు చేస్తున్న 50 డ్రోన్లను భారత్ కూల్చేసింది. ఉదంపూర్, సాంబా, జమ్ము, అఖ్నూర్, నగ్రోటా, పఠాన్ కోట్ ప్రాంతాల్లో వీటిని పడగొట్టింది.
పాక్ కు చైనా దిమ్మతిరిగే షాక్..యుద్ధంలో చైనా! | China Gives Big Shock To Pak | Operation Sindoor
🔴Operation Sindoor Live Updates: ఇండియా - పాకిస్తాన్ వార్ : లైవ్
పహల్గామ్ ఉగ్రదాడికి పాకిస్థాన్పై భారత్ ప్రతీకారం తీర్చుకుంది.. పాక్, పీఓకేలోని ఉగ్రవాద స్థావరాలపై మంగళవారం అర్ధరాత్రి మెరుపుదాడి చేసింది. దాయాదిపై భారత సైన్యం 'ఆపరేషన్ సిందూర్' పేరుతో చేపట్టిన ఈ సైనిక చర్యలో ఎయిర్ ఫోర్స్, నేవీ బలగాలు పాల్గొన్నాయి.
BIG BREAKING: పాకిస్థాన్పై దాడులు మొదలుపెట్టిన భారత్..
పాకిస్థాన్పై భారత్ ప్రతిదాడులకు దిగింది. లాహోర్, సియాల్ కోట్పై భారత సైన్యం దాడులకు దిగింది.
Vikram Misri: సైనిక దాడుల్లో ఉగ్రవాదులను మాత్రమే చనిపోయారు.. విక్రమ్ మిస్రీ
ఇండియన్ ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ వైమానిక దాడుల్లో ఉగ్రవాదులు మాత్రమే హతమయ్యారని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ తెలిపారు. ఈ దాడుల్లో పాకిస్థాన్ పౌరులు చనిపోయారని వస్తున్న ఆరోపణలను ఆయన ఖండించారు.
/rtv/media/media_files/2025/05/09/ThqzQb6PjWQYZAgf2DH0.jpg)
/rtv/media/media_files/2025/05/09/vQ4AjB5KLmgOeUTCwBGO.jpg)
/rtv/media/media_files/2025/05/09/0L25517uzJJyWlI2VDlY.jpg)
/rtv/media/media_files/2025/05/08/NAcVTQySgqTAACX5Himt.jpg)
/rtv/media/media_files/2025/05/08/xOMRkGBTErwZv5lW9025.jpg)
/rtv/media/media_files/2025/05/08/oE0H50YFkfJkSEYjKpmB.jpg)
/rtv/media/media_files/2025/05/08/1WoufSR6fi9IeTFhLX9y.jpg)