Operation Sindoor : కుక్క చావు చచ్చిన టెర్రరిస్ట్.. అన్నని విడిపించడానికి ఇండియా ఫ్లైట్ హైజాక్
1999లో ఇండియా విమానాన్ని హైజాక్ చేసి కాందహార్ తీసుకెళ్లిన విషయం తెలిసిందే. ఇందులో ప్రధాన సూత్రదారి జైష్-ఎ-మొహమ్మద్ ఉగ్రసంస్థ చీఫ్ మసూద్ అజార్ సోదరుడు అబ్దుల్ రవూఫ్ అజార్. ఇతను కూడా ఆపరేషన్ సిందూర్లో చనిపోయినట్లు అధికారికంగా ప్రకటించారు.