FLASH NEWS: ఆపరేషన్ సిందూర్ ఇంకా ఉంది.. కేంద్ర మంత్రి కీలక ప్రకటన

ఆపరేషన్ సిందూర్‌పై ఆల్ పార్టీ మీటింగ్ అనంతరం కేంద్రమంత్రి కిరణ్ రిజిజు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన కీలక ప్రకటన చేశారు. ఆపరేషన్ సిందూర్ ఇంకా పూర్తి కాలేదన్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న ఆపరేషన్ వివరాలు ఇవ్వలేమని ఆయన అన్నారు. 

New Update
V BREAKING

ఆపరేషన్ సిందూర్‌పై కేంద్రం ప్రభుత్వం గురువారం అఖిల పక్ష సమావేశంలో చర్చించింది. ఎయిర్ స్ట్రైక్‌ను అన్నీ పార్టీలు సమర్ధించాయని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు అన్నారు. ఆల్ పార్టీ మీటింగ్ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన కీలక ప్రకటన చేశారు. ఆపరేషన్ సిందూర్ ఇంకా పూర్తి కాలేదని కేంద్ర మంత్రి అన్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న ఆపరేషన్ వివరాలు ఇవ్వలేమని ఆయన అన్నారు. 

ఇండియన్ ఆర్మీ చేసిన ఆపరేషన్ సిందూర్‌పై పాకిస్తాన్ తప్పుడు ప్రచారం చేస్తోందని  ఆయన మండిపడ్డారు. దేశ భద్రత విషయంలో కేంద్ర ప్రభుత్వానికి అన్నీ రాష్ట్రాలు అండగా నిలిచాయన్నారు. ఆపరేషన్ సిందూర్‌లో దాదాపు 100 మంది ఉగ్రవాదులు చనిపోయారని ఆయన తెలిపారు.

(india operation sindoor | india launches operation sindoor | Indian army-air force operation sindoor | operation sindhoor telugu | minister-kiran-rijiju | All Party Meeting | latest-telugu)

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు