ఇండియన్ ఆర్మీ దాడులతో పాకిస్తాన్ వణికిపోతోంది. ఎప్పుడు ఏ దాడి జరుగుతుందో తెలియక ఉలిక్కిపడుతోంది. ఇందుకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా పాకిస్తాన్ నేషనల్ అసెంబ్లీలో ఓ ఎంపీ కన్నీళ్లు పెట్టుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. భారత్ నుంచి రక్షించాలంటూ ఆ ఎంపీ వేడుకున్నారు. అల్లాయే కాపాడాలంటూ ప్రార్థించారు. ఈ ఎంపీ గతంలో ఆర్మీలో పని చేశారు. అనంతరం ప్రస్తుత ప్రధాని నేతృత్వంలోని పార్టీ నుంచి ఎంపీగా విజయం సాధించారు.
जब देश की सुरक्षा भगवान (अल्लाह) भरोसे होने लगती है... तो फिर यही होता है ... पाकिस्तानी सेना के पूर्व मेजर और जनता के प्रतिनिधी अल्लाह से रहम मांगते हुए .. pic.twitter.com/Qt2ibnKKk5
— Rohit Vishwakarma (@RohitVEditor) May 8, 2025
(india operation sindoor | telugu-news | telugu breaking news )