Income Tax: వామ్మో.. చిరువ్యాపారికి రూ.141 కోట్ల పన్ను నోటీసు
ఉత్తరప్రదేశ్లో ఆసక్తికర ఘటన చేటుచేసుకుంది. ఓ చిరువ్యాపారికి ఏకంగా రూ.141 కోట్ల పన్ను నోటీసు రావడం కలకలం రేపింది. ఇది చూసిన అతడు కంగుతిన్నాడు.
ఉత్తరప్రదేశ్లో ఆసక్తికర ఘటన చేటుచేసుకుంది. ఓ చిరువ్యాపారికి ఏకంగా రూ.141 కోట్ల పన్ను నోటీసు రావడం కలకలం రేపింది. ఇది చూసిన అతడు కంగుతిన్నాడు.
కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో లోక్సభలో ప్రవేశపెట్టిన ఆదాయపు పన్ను(IT) బిల్లు-2025 ను ఉపసంహరించుకున్నట్లు తెలుస్తోంది.
ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ దాఖలు చేసేటప్పుడు తప్పుడు డిక్లరేషన్లపై క్లెయిమ్ చేస్తే పన్నులో 200% వరకు జరిమానా విధిస్తారు. అలాగే సంవత్సరానికి 24% వరకు వడ్డీ చెల్లించడంతో పాటు 7 సంవత్సరాల వరకు జైలు శిక్ష కూడా విధించే అవకాశం ఉంది.
కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం లోక్సభలో కొత్త ఆదాయపు పన్ను (IT) బిల్లు-2025 ను ప్రవేశపెట్టారు. ఈ చట్టం 2025 ఏప్రిల్లో అమలవుతుందని అంచనా వేస్తున్నారు. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
ఆదాయపు పన్ను రిటర్నుల గడువు ముగిసింది. గడువుకు ముందే కోట్ల మంది తమ ఐటీఆర్ను దాఖలు చేశారు. ఆ తర్వాత కూడా అటువంటి పన్ను చెల్లింపుదారులకు వాపసు రాలేదు. ఇందుకు కారణం ఏమిటి? రిఫండ్ స్థితిని ఎలా చెక్ చేయాలి? ఈ విషయాలను ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు.
ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయడానికి జూలై 31 చివరి తేదీ. ఈలోగా ఐటీఆర్ ఫైల్ చేయలేకపోతే తరువాత ఫైల్ చేయడానికి పెనాల్టీలు చెల్లించాల్సి వస్తుంది. అసలు ఐటీ రిటర్న్స్ వేయకపోతే చాలా సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది. ఆ వివరాలు ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు