నేడు హైదరాబాద్లో ట్రాఫిక్ ఆంక్షలు.. ఈ రూట్లో వెళ్లకండి
నేడు (డిసెంబర్ 9)న సచివాలయంలో తెలంగాణ తల్లి నూతన విగ్రహన్ని సీఎం రేవంత్ రెడ్డి సాయంత్రం 6 గంటలకు ఆవిష్కరించనున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం సాయంత్రం 5 నుంచి రాత్రి 10 వరకు అటుగా వెళ్లే వాహనాలను దారి మల్లించనున్నారు.