పాపం అఘోరీ... మట్టిలో అన్నం వేసుకొని... ! | Lady Sadhu Aghori Eating Food Exclusive On RTV | RTV
చిత్తూరు జిల్లా మొలకల చెరువు దగ్గర ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయాన్ని కొందరు దుండగులు ధ్వంసం చేశారు. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యాడు. దుండగులను అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని పోలీసులను ఆదేశించారు.
తమిళనాడులో ఓ ఆశ్చర్యకరమైన ఘటన చర్చనీయాంశమైంది. రాష్ట్రంలో జరుగుతున్న 'ఆడి' పండుగ సందర్భంగా కాంచీపురం జిల్లాలోని ఓ దేవాలయం హోర్టింగ్ లో దేవుళ్లతోపాటు పోర్న్ స్టార్ మియా ఖలీఫా ఫొటో దర్శనమివ్వడం హాట్ టాపిక్ గా మారింది. పోస్టర్ వైరల్ అవుతోంది.
బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికలు 4వ తేదీన జరగనున్న నేపథ్యంలో రిషి సునక్ తన భార్యతో కలసి హిందూ దేవాలయాల్లో పూజలు చేయటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.ప్రస్తుతం బ్రిటన్ ప్రధానిగా ఉన్నరిషి సునక్ తాజా సర్వేల్లో అధికారాన్ని కోల్పోయే అవకాశం ఉందని చెబుతున్నాయి.
అబుదాబిలోని హిందూ దేవాలయానికి భక్తుల తాకిడి మొదలైంది. ఆదివారం 65వేల మందికిపైగా భక్తులు దర్శించుకున్నారు. ఫిబ్రవరి 14న ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఆలయాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే . 27 ఎకరాల విస్తీర్ణంలో సుమారు 700 కోట్ల రూపాయల వ్యయంతో ఈ ఆలయాన్ని నిర్మించారు.
అమెరికాలోని మరో హిందూ దేవాలయం మీద మరోసారి కలిస్తానీ ఉగ్రవాదులు దాడులు చేశారు. కాలీఫోర్నియాలోని హేవార్డ్లో ఉన్న స్థానిక హిందూ విజయ్ షెరావాలి దేవాలయంపై ఖలిస్థానీ మద్దతుదారులు గ్రాఫైట్ తో నినాదాలు రాశారు.
విదేశాల్లో ఖలిస్తానీ మద్దతుదారులు రెచ్చిపోతున్నారు. తాజాగా అమెరికాలోని కాలిఫోర్నియాలో హిందూ ఆలయం మీద దాడి చేయడమే కాకుండా.. గుడి గోడల మీద ఖలిస్తానీ అనుకూల నినాదాలు కూడా రాసేసారుజ దాంతో ప్రధాని మోదీకి వ్యతిరేకంగా పిచ్చి రాతలు రాసారు.