Language dispute: ఇకపై మాతృభాషలోనే ప్రభుత్వ సంస్థలు, దుకాణాల పేర్లు.. సర్కార్ సర్క్యులర్ జారీ!
తమిళనాడులో భాష వివాదం నేపథ్యంలో కేంద్రపాలిత రాష్ట్రం పుదుచ్చేరి నుంచి కీలక ప్రకటన వెలువడింది. ప్రభుత్వ సంస్థలు, దుకాణాలు, వ్యాపార సముదాయాల పేర్లు తమిళంలో ఉండాల్సిందేనని సీఎం రంగస్వామి ఆదేశించారు. ఈమేరకు పలు సూచనలతో సర్క్యులర్ జారీ చేయనున్నట్లు తెలిపారు.