Raj Thackeray : మహారాష్ట్రను తాకిన హిందీ సెగ..మేం హిందూవులం హిందీ కాదన్న ఠాక్రే
దేశవ్యాప్తంగా అన్ని స్కూళ్లలో హిందీని తప్పనిసరి చేయాలన్న కేంద్ర నిర్ణయాన్ని పలు రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయి. తమిళనాడు దీన్ని మొదటి నుంచి వ్యతిరేకిస్తోంది. ఈ వివాదం ఇప్పుడు మహారాష్ట్రను కూడా తాకింది. ఈ అంశంపై ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్ ఠాక్రే మండిపడ్డారు