పాకిస్థాన్లో భారీ పేలుడు.. 8 మంది పాక్ ఆర్మీ సైనికులు మృతి
బలూచిస్తాన్ ప్రావిన్స్లోని గ్వాదర్ నగరంలో శుక్రవారం భారీ పేలుడు సంభవించింది. ఈ ఐఈడీ పేలుడులో 8 మంది పాకిస్తాన్ ఆర్మీ సైనికులు మృతి చెందారు. పడిజార్ ప్రాంతంలోని మెరైన్ డ్రైవ్ వెంబడి ఉన్న జీపీఏ కార్యాలయం సమీపంలో గుర్తు తెలియని కొందరు దుండగులు దాడి చేశారు.