Life Style: సమోసా, జిలేబీ తినేవారికి బిగ్ షాక్.. సిగరెట్ లానే హెచ్చరిక!
సిగరెట్లపై వార్నింగ్ లేబుల్స్ ఉన్నట్లే.. మనం ఎంతో ఇష్టంగా తినే సమోసాలు, జిలేబీలు, లడ్డూలు, పకోడీ వంటి చిరుతిండ్లపై పై కూడా వార్నింగ్ లేబుల్ కనిపించే రోజు త్వరలోనే రాబోతుంది.
సిగరెట్లపై వార్నింగ్ లేబుల్స్ ఉన్నట్లే.. మనం ఎంతో ఇష్టంగా తినే సమోసాలు, జిలేబీలు, లడ్డూలు, పకోడీ వంటి చిరుతిండ్లపై పై కూడా వార్నింగ్ లేబుల్ కనిపించే రోజు త్వరలోనే రాబోతుంది.
మారిన జీవనశైలి, పెరుగుతున్న ఒత్తిడితో చాలా మంది భారతీయులు మానసిక ప్రశాంతతను కోల్పోతున్నారు. ఇలాంటి సమయంలో పెంపుడు జంతువులు స్నేహితులుగా, మెంటల్ సపోర్ట్ గా నిలుస్తున్నాయని ఈ సర్వేలో తేలింది
క్యాన్సర్ అత్యంత ప్రమాదకరమైన వ్యాధి. ఈ ప్రాణాంతక వ్యాధిని నివారించడానికి అప్రమత్తంగా ఉండాలి. ఆరోగ్యకరమైన జీవనశైలిని అవలంబించాల్సిన అవసరం ఉంది. శరీరంలో ఎక్కడైనా గడ్డ ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించాలని నిపుణులు చెబుతున్నారు.
పర్వాల్ కీ మిఠాయి అనేది ఒక సాంప్రదాయ భారతీయ తీపి. ఇది తినడానికి చాలా రుచికరంగా ఉంటుంది. దీనిని తయారు విధానం, కాల్సిన పదార్థాలు తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్లో వెళ్లండి.
అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రతి ఏటా జూన్ 21న జరుపుకుంటారు. హిందూమతంలో శివుడిని మొదటి యోగిగా చెబుతారు. అయితే లింగముద్ర, హనుమాన్ ఆసనము, శాంభవిముద్ర, నటరాజసనములు రోజూ వేస్తే శరీరం, మనస్సు, ఆత్మ మధ్య సమతుల్యతను సృష్టించడంలో సహాయపడుతుంది.
ఆధునిక డిజిటల్ జీవనశైలిలో యోగా ఎలా ఒత్తిడిని తగ్గిస్తుంది? మానసిక ప్రశాంతత, శారీరక ఆరోగ్యం కోసం యోగా ఎలా సహాయపడుతుంది? అనే అంశాలను ఇక్కడ తెలుసుకోండి.
లవంగాలను రాత్రిపూట నీటిలో నానబెట్టి ఉదయం ఖాళీ కడుపుతో తింటే ప్రయోజనాలు మరింత పెరుగుతాయి. ఈ నీరు గ్యాస్, అజీర్ణం, ఆమ్లత్వం వంటి కడుపు సమస్యలను తగ్గించటంతోపాటు జలుబు, దగ్గు, గొంతు నొప్పి, నొప్పి, చిగుళ్ల వాపు, దుర్వాసన నుంచి ఉపశమనం కలిగిస్తాయి.
నేటి కాలంలో ఆరోగ్యం మంచిగా ఉండాలంటే తీసుకునే ఆహారంపై శ్రద్ధ పెట్టాలి. కడుపు ఉబ్బరం సమస్య తగ్గాలంటే నీరు, ఆహారాన్ని నెమ్మదిగా నమలడం, పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, హెర్బల్ టీ వంటి ఎక్కువగా తీసుకోవాలి. వీటితోపాటు భోజనం తర్వాత 10 నిమిషాల వాకింగ్ చేయాలి.
షుగర్ లెవల్స్ను గుర్తించాలంటే రక్తం తీసి గ్లూకోమీటర్తో టెస్ట్ చేయాల్సి ఉంటుంది. అయితే ఇకనుంచి అలాంటి ఇబ్బంది ఉండదు. కేవలం శ్వాసతోనే షుగర్ లెవల్స్ను గుర్తించే పరికరాన్ని మధ్యప్రదేశ్లోని త్రివేది ప్రభుత్వ అధ్యాపకులు, విద్యార్థులు రూపొందించారు.