వీరు ఖర్జురాలు తింటే యమ డేంజర్
హైబీపీ, జీర్ణ సమస్యలు, కడుపు సంబంధిత సమస్యలు, అధిక వేడి సమస్య ఉన్నవారు ఖర్జూరాలు తినకపోవడం మంచిదని నిపుణులు అంటున్నారు. వెబ్ స్టోరీస్ | Latest News In Telugu లైఫ్ స్టైల్
హైబీపీ, జీర్ణ సమస్యలు, కడుపు సంబంధిత సమస్యలు, అధిక వేడి సమస్య ఉన్నవారు ఖర్జూరాలు తినకపోవడం మంచిదని నిపుణులు అంటున్నారు. వెబ్ స్టోరీస్ | Latest News In Telugu లైఫ్ స్టైల్
అధికంగా వాటర్ తీసుకోవడం వల్ల కాళ్లు, చేతులు, ముఖం భారీగా ఉబ్బుతుంది. మోతాదుకు మించి వాటర్ తీసుకోవడం వల్ల వికారం, వాంతులు, నీరసం, అలసట, తలనొప్పి, పదే పదే మూత్రం రావడం వంటి సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
దేవీ నవరాత్రుల్లో తొమ్మిది రోజుల పాటు కొందరు ఉపవాసం ఉంటారు. అయితే ఇలా ఉండటం వల్ల తలనొప్పి, అలసట వంటి సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కనీసం నీరు, పండ్లు వంటివి తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఉదయం లేచిన వెంటనే తల తిరగడం, తల నొప్పి, ఛాతి నొప్పి, అలసట, చూపు మసకబారడం వంటి లక్షణాలు కనిపిస్తే లైట్ తీసుకోవద్దని నిపుణులు సూచిస్తున్నారు. వెంటనే వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవాలని నిపుణులు అంటున్నారు.
బిస్కెట్లు ఆరోగ్యానికి మంచివి కావని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వీటిని తినడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని చెబుతున్నారు. ముఖ్యంగా మలబద్ధకం, జీర్ణ సమస్యలు, గుండె పోటు, మధుమేహం, ఊబకాయం వంటి సమస్యలు వస్తాయని నిపుణులు అంటున్నారు.
ఎంత మంచి ఫుడ్ తీసుకున్నా కూడా కడుపు నొప్పి, జ్వరం, వాంతులు, విరేచనాలు వంటివి వస్తుంటాయి. అయితే ఎప్పుడో ఒకసారి పర్లేదు. కానీ ఎక్కువగా ఇవే సమస్యలు వస్తుంటే మాత్రం పూర్తిగా మీ ఆరోగ్యం క్షీణించినట్లే అని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
రన్నింగ్ చేసే ముందు వేయించిన ఆహారాలు, చిక్కుళ్లు, వేయించిన పదార్థాలు, పాల ఉత్పత్తులు తీసుకోకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వీటిని తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు.
రాత్రిపూట 11 గంటల తర్వాత నిద్రపోవడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా జీర్ణక్రియ దెబ్బతింటుందని అంటున్నారు. రాత్రిపూట ఆలస్యంగా కాకుండా 9 లేదా 10 గంటలకు నిద్రపోవడం ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెబుతున్నారు.
పీడకలలు ఎక్కువగా వస్తే తొందరగా ముసలితనం రావడంతో పాటు దీర్ఘకాలిక సమస్యలు కూడా వస్తాయని యూరోపియన్ అకాడమీ ఆఫ్ న్యూరాలజీ పరిశోధకులు తెలిపారు. ఈ కలల వల్ల యంగ్ ఏజ్లో ఉన్నా కూడా వృద్ధాప్యం పెరుగుతుందని తాజా అధ్యయనాల్లో తేలింది.