ఉదయాన్నే ఈ పనులు చేస్తే ఆరోగ్యం
ఉదయం లేచిన వెంటనే నీరు తాగడం, వ్యాయామం, యోగా వంటివి చేస్తే ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఇలా చేస్తే రోజంతా యాక్టివ్గా ఉంటారు. అలాగే రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుందని నిపుణులు అంటున్నారు.
ఉదయం లేచిన వెంటనే నీరు తాగడం, వ్యాయామం, యోగా వంటివి చేస్తే ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఇలా చేస్తే రోజంతా యాక్టివ్గా ఉంటారు. అలాగే రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుందని నిపుణులు అంటున్నారు.
ఇప్ప పువ్వు లడ్డు తింటే ఆరోగ్యానికి బోలెడన్నీ ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. వీటిని తింటే జీర్ణక్రియ ఆరోగ్యంగా ఉండటంతో పాటు కీళ్ల సమస్యలు, చర్మ సమస్యలు అన్ని కూడా తగ్గిపోతాయని అంటున్నారు. వీటితో పాటు రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది.
ఉగాది పచ్చడిలో ఉండే ఉపయోగించే పదార్థాల వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. చింతపండు వల్ల జీర్ణక్రియ ఆరోగ్యంగా ఉంటుందని, మాామిడి వల్ల ఇమ్యునిటీ పవర్ పెరుగుతుందట. కేవలం ఆచారం కోసం కాకపోయినా ఆరోగ్యం కోసమైనా పచ్చడిని తినాలని అంటున్నారు.
బీపీ ఉన్నవారు తప్పకుండా పాలకూర, మెంతికూర, అరటి పండ్లు, ఓట్స్, వెల్లుల్లి, పెరుగు, డార్క్ చాక్లెట్లు, బెర్రీస్ వంటివి తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. వెబ్ స్టోరీస్
ఉదయాన్నే ఖాళీ కడుపుతో నిమ్మరసం తాగితే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు జీర్ణ సమస్యలను క్లియర్ చేయడంలో కూడా ముఖ్య పాత్ర పోషిస్తాయి. దీనిలోని విటమిన్ సి చర్మ ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుందని నిపుణులు అంటున్నారు.
రివర్స్ వాకింగ్ చేయడం వల్ల ఆరోగ్యానికి బోలెడన్నీ ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. మెదడు పనితీరు మెరుగుపడటంతో పాటు కీళ్ల సమస్యలు, ఒత్తిడి తగ్గుతాయని అంటున్నారు. ఈ వాకింగ్ వల్ల మానసిక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు.
ఆవు, గేదె, మేక పాలలో కంటే బొద్దింక పాలలో మూడు రెట్లు పోషకాలు ఉంటాయని నిపుణులు అంటున్నారు. వీటిలో కార్బోహైడ్రేట్లు, కొవ్వులు, ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు, అమైనో ఆమ్లాలు ఎక్కువగా ఉంటాయి. అయితే వీటిని మనుషులు తాగకూడదని నిపుణులు చెబుతున్నారు.
వేసవిలో చియా సీడ్స్ను వాటర్లో కలిపి తీసుకుంటే బాడీకి చలవ చేస్తుంది. అలాగే జీర్ణ సమస్యలు, మలబద్ధకం, ఒత్తిడి వంటి సమస్యల నుంచి కూడా విముక్తి కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు. అయితే ఎక్కువగా మోతాదులో కాకుండా మితంగా మాత్రమే తీసుకోవాలని నిపుణులు అంటున్నారు.
వేసవిలో కర్భుజా పండును ఉదయం తినడం లేదా జ్యూస్ చేసి తాగడం వల్ల బోలెడన్నీ ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని పోషకాలు శరీరానికి తక్షణమే శక్తినిస్తుంది. అలాగే బాడీ డీహైడ్రేషన్కు గురి కాకుండా కాపాడుతుందని నిపుణులు అంటున్నారు.