ఏపీలో దారుణం.. నవ వధువుపై అత్యాచారయత్నం!
ఏపీ పల్నాడు జిల్లా అచ్చంపేటలో దారుణం జరిగింది. అత్తలూరులో ఇరవై రోజుల క్రితం వివాహమైన నవ వధువుపై అత్యాచార యత్నం జరిగింది. భర్త ఇంట్లోలేని సమయంలో ముగ్గురు వ్యక్తులు వివాహితను వేధిస్తున్న కేసు నమోదైంది.
ఏపీ పల్నాడు జిల్లా అచ్చంపేటలో దారుణం జరిగింది. అత్తలూరులో ఇరవై రోజుల క్రితం వివాహమైన నవ వధువుపై అత్యాచార యత్నం జరిగింది. భర్త ఇంట్లోలేని సమయంలో ముగ్గురు వ్యక్తులు వివాహితను వేధిస్తున్న కేసు నమోదైంది.
జగన్ హైకోర్టులో వేసిన పిటిషన్ను నేడు విచారణ జరగనుంది. సింగయ్య మృతిపై ఏ2గా ఉన్న జగన్ తనపై నమోదైన కేసులు కొట్టివేయాలని హైకోర్టులో పిటిషన్ వేశారు. గుంటూరు పర్యటనలో భాగంగా జగన్ వాహనం కింద సింగయ్య మృతి చెందాడనే ఆరోపణలతో పోలీసులు కేసు నమోదు చేశారు.
గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఇంటిపై గుర్తు తెలియని దుండుగులు దాడి చేశారు. కొంతమంది వ్యక్తులు కారులో వెలుతూ జగన్ ఇంటివైపు తాటికాయలు విసరడంతో కలకలం రేగింది.
ఏపీలో కూటమి మరో సారి సత్తా చాటింది. విశాఖ, గుంటూరు మేయర్ తో పాటు కుప్పం మున్సిపాలిటీ చైర్మన్ పదవులు దక్కించుకుంది. గతంలో ఈ స్థానాలను వైసీపీ కైవసం చేసుకోగా.. అవిశ్వాస తీర్మానాలతో ఆ పార్టీ అభ్యర్థులు పదవులు కోల్పోయారు.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్పై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలతో పోస్టు చేసిన యువకుడిని గుంటూరు పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. ఈ మేరకు వివరాలను మీడియాకు వెల్లడించారు.
గుంటూరులో అశ్లీల వీడియోలు కలకలం రేపాయి. గుంతకల్లో కాల్ సెంటర్ పేరుతో శృంగార వీడియోలు తీసి పోర్న్ సైట్లకు సరఫరా చేస్తున్న వారిని పోలీసులు అరెస్టు చేశారు. వీటితో పాటు లైవ్ షోస్ను కూడా విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
వైసీపీ లీడర్ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గుంటూరు ఎస్పీ ఆఫీస్కు గోరంట్ల మాధవ్ నానా హంగామా చేశారు. పోలీసుల కస్టడీలో ఉన్న కిరణ్ చేబ్రోలుపై దాడి చేయడానికి ప్రయత్నించాడు. ఆయన ఎస్కార్ట్ సీజ్ చేసి అదుపులోకి తీసుకున్నారు.
ఏపీలో మరో మర్డర్ జరిగింది. నర్సీపట్నం తలుపులమ్మ జాతరలో మహేష్, దుర్గా ప్రసాద్ మద్యం సేవించి గొడపడ్డారు. పోలీసులు వార్నింగ్ ఇచ్చి ఇంటికి పంపించారు. కానీ కోపం చల్లారని మహేష్.. ప్రసాద్ ఇంటికి వెళ్లి కత్తితో పొడిచి చంపాడు. మరో స్నేహితుడిపై దాడి చేశాడు.
ఏపీలో మరో దారుణం జరిగింది. పల్నాడు జిల్లా ఉయ్యందనలో చిరంజీవి అనే యువకుడిపై శ్రీలక్ష్మీ అనే యువతి పెట్రోల్ పోసి నిప్పు అంటించింది. తన గురించి తప్పుడు ప్రచారం చేస్తున్నాడనే కోపంతో దాడికి పాల్పడింది. చిరంజీవి ఆస్పత్రిలో చికిత్స పొందతున్నాడు.