Guntur : మంటకలిసిన మానవత్వం.. ప్రాణం పోతున్న పట్టించుకోలే.. ఏం మనుషులురా!
కళ్ల ముందు మనిషి ప్రాణం పోతున్నా, ప్రాణాల కోసం మనిషి విలవిల్లాడుతుంటే చూస్తూ ఉండిపోయారు తప్ప.. సహయం చేయడానికి ఏ ఒక్కరు కూడా ముందుకు రాలేదు..ఇలాంటి జనాన్ని చూసి నేటి సమాజం కచ్చితంగా తలదించుకోవాల్సిందే.
Guntur : మంచి ఆటగాళ్లే.. పేకాట ఆడుతూ పట్టుబడిన ఏఎస్సై, కానిస్టేబుళ్లు!
జిల్లాలో అసాంఘిక కార్యకలాపాలను అరికట్టాల్సిన పోలీసులే వాటికి కేంద్రబిందువుగా మారిన సంఘటన గుంటూరు జిల్లాలో సంచలనం సృష్టించింది. గుంటూరు జిల్లా పరిధిలో కొందరు పోలీసు అధికారులు, సిబ్బంది జూదం ఆడుతూ ప్రత్యేక టాస్క్ఫోర్స్ (Task Force) దాడుల్లో పట్టుబడ్డారు.
palnadu : పల్నాడు జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం..స్పాట్ లో 30మంది!
ఏపీలోని పల్నాడు జిల్లాలో సోమవారం ఉదయం ఘోర ప్రమాదం తప్పింది. రాజుపాలెం మండలం రెడ్డిగూడెం సమీపంలో వేగంగా వెళ్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి పక్కనే ఉన్న భారీ వాటర్ పైప్లైన్ను ఢీకొట్టింది.
Ap Crime : ఏపీలో ఘోరం.. చెల్లిని పెళ్లి చేసుకున్నాడని చంపేశాడు!
గుంటూరు జిల్లా ఏటుకూరులో దారుణం జరిగింది. చెల్లిని పెళ్లి చేసుకున్న వ్యక్తి ప్రాణాలు తీశాడో అన్న. పలకలూరుకు చెందిన యువతిని ప్రేమ వివాహం చేసుకున్నాడు గణేశ్. చెల్లిని పెళ్లి చేసుకున్నాడన్న కోపంతో ఫ్రెండ్స్తో కలిసి.. నడిరోడ్డుపైనే గణేశ్ ప్రాణాలు తీశాడు
Crime news: ప్రియుడితో భర్తను చంపించి..రోడ్డుప్రమాదంగా చిత్రీకరించింది..చివరికి ఏమయిందంటే?
ఆస్తి కోసం ప్రియుడితో భర్తను హత్య చేయించిందో మహిళ. హత్య అని అనుమానం రాకుండా ఉండేందుకు రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే యత్నం చేసింది. కానీ, పోలీసుల విచారణలో అది హత్యగా తేలడంతో కటకటాలపాలయింది. గుంటూరులో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
CM Chandrababu : పల్నాడు గడ్డపై వైసీపీకి సీఎం చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్
పల్నాడు జిల్లా మాచర్ల సభలో సీఎం చంద్రబాబు సంచలన కామెంట్స్ చేశారు. స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా సీఎం మాట్లాడుతూ... పల్నాడులో రౌడీయిజం చేస్తే ఊరుకునేది లేదని వార్నింగ్ ఇచ్చారు.
Fire accident: గణేష్ నిమజ్జనంలో అపశృతి.. హాస్పిటల్ సెల్లార్లో భారీ అగ్నిప్రమాదం
వినాయక చవితి నిమర్జనం ఊరేగింపు యాత్రలో అపశృతి చోటుచేసుకుంది. గుంటూరు కొరిటిపాడు గణేష్ నిమర్జనంలో అగ్నిప్రమాదం సంభవించింది. బాణాసంచా పేలడంతో ఓ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో మంటలు చెలరేగాయి. మంటలు, పొగ కారణంగా ముగ్గురు సృహతప్పి పడిపోయారు.
Guntur: గుంటూరు జిల్లాలో కొత్త రోగం.. భారీగా బయటపడుతున్న కేసులు.. అసలేం జరుగుతోంది?
గుంటూరు జిల్లాలోని తురకపాలెంలో కొత్త రోగం ఇప్పుడు అందర్నీ భయాందోళనలకు గురిచేస్తుంది. ఇటీవల సంభవించిన అనివార్య మరణాలను చూసి అందరూ భయపడిపోతున్నారు. గ్రామానికి ఏమైనా పీడ పట్టుకుందా అనే ఓ మూఢనమ్మకం కూడా అందరిలోనూ మొదలైంది.
/rtv/media/media_files/2026/01/14/fotojet-2026-01-14t112935-2026-01-14-11-31-45.jpg)
/rtv/media/media_files/2025/11/18/video-2025-11-18-11-49-12.jpg)
/rtv/media/media_files/2025/11/12/ap-police-2025-11-12-11-38-11.jpg)
/rtv/media/media_files/2025/11/10/morning-star-bus-2025-11-10-12-02-02.jpg)
/rtv/media/media_files/2025/10/07/ganesh-guntur-2025-10-07-17-02-06.jpg)
/rtv/media/media_files/2025/10/01/the-wife-killed-her-husband-2025-10-01-07-44-30.jpg)
/rtv/media/media_files/2025/09/20/cm-chandrababu-2025-09-20-14-59-17.jpg)
/rtv/media/media_files/2025/09/15/ganesh-immersion-in-guntur-2025-09-15-07-28-27.jpg)
/rtv/media/media_files/2025/09/13/guntur-2025-09-13-14-49-46.jpg)