CM Revanth Reddy: గోదావరి బనకచర్లపై శాసనసభలో చర్చ...దమ్ముంటే అసెంబ్లీకి రా...కేసీఆర్కు సీఎం రేవంత్ రెడ్డి సవాల్
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు చిత్తశుద్ధి ఉంటే..గోదావరి బనకచర్లపై శాసనసభలో చర్చ పెడదాం..స్పీకర్ కు లేఖ రాయమని సీఎం రేవంత్ రెడ్డి సవాలు విసిరారు. గోదావరి జలాల విషయంలో తెలంగాణకు అన్యాయం చేసిందెవరో నువ్వు నేను చర్చిద్దాం రమ్మని పిలుపునిచ్చారు రేవంత్ రెడ్డి.