అమ్మకానికి అమ్మాయిలు.. రూ.10వేలకే తెలంగాణ To రాజస్థాన్!
ఆదిలాబాద్ జిల్లాలో అమ్మాయిల అక్రమ రవాణ కలకలం రేపుతోంది. నిరుపేద కుటుంబాలను టార్గెట్ చేసుకుని, డబ్బుల ఆశచూపి అమాయకులను దళారులు దారుణంగా మోసం చేస్తున్నట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఆదిలాబాద్ జిల్లాలో అమ్మాయిల అక్రమ రవాణ కలకలం రేపుతోంది. నిరుపేద కుటుంబాలను టార్గెట్ చేసుకుని, డబ్బుల ఆశచూపి అమాయకులను దళారులు దారుణంగా మోసం చేస్తున్నట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
నిజాయితీ, నమ్మకం, గౌరవం ఇచ్చే అబ్బాయిలను అమ్మాయిలు ఎక్కువగా ఇష్టపడతారని చాణక్య నీతి చెబుతోంది. భాగస్వామి దగ్గర నిజాయితీగా ఉండటం, ఎక్కువ సమయం గడపడం వంటివి చేసే అబ్బాయిలు కూడా ఇష్టమట. డబ్బు, ఆస్తి, అందం కంటే అమ్మాయిలు ఈ లక్షణాలనే చూస్తారట.
చాలా మంది అబ్బాయిలకు పొడవుగా కంటే పొట్టిగా ఉండే అమ్మాయిలు అంటే ఇష్టమని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. వీరు చూడటానికి పొట్టిగా కనిపించినా కూడా క్యూట్గా ఉంటారట. అలాగే వీరు అందరితో బాగా మాట్లాడతారు. ఈ క్వాలిటీస్ అబ్బాయిలకు నచ్చుతాయట.
ఉత్తరప్రదేశ్లో బీఎస్సీ చదువుతున్న ఇద్దరు విద్యార్థినులు రూ.7.5 లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలను కాజేశారు. షూ రాక్లో ఉన్న తాళం తీసి ఇంట్లోకి చోరబడి ఈ నగలు కొట్టేశారు. అయితే ఆర్థిక సమస్యల కారణంగా ఆ ఇద్దరు విద్యార్థినులు దొంగతనానికి పాల్పడినట్లు సమాచారం.
చిన్నారుల అశ్లీల వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్, సెర్స్ చేస్తున్న వారిపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఈ 2 నెలల్లో 71 కేసులు నమోదు చేసి 47 మందిని అరెస్టు చేసినట్లు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్ తెలిపారు. ఫిర్యాదుకోసం 1930.
కోల్కతా నగరం నడిబొడ్డున బంగ్లాదేశ్ అమ్మాయిల అమ్మకం దందా జోరుగా నడుస్తోంది. పేద కుటుంబాలకు చెందిన అమ్మాయిలను టార్గెట్ చేసి అందం, వయసు ఆధారంగా రూ.20 వేల నుంచి రూ.2 లక్షల వరకు విక్రయిస్తున్నారు. ఇప్పటికే 3 మైనర్లు, 4 యువతులను కాపాడినట్లు పోలీసులు తెలిపారు.
4, 13, 22 తేదీల్లో పుట్టిన అమ్మాయిలు ఈజీగా అబద్ధాలు చెప్పేస్తారని నిపుణులు అంటున్నారు. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిల నోట్లో అబద్ధాలు నానుతుంటాయి. ఇలాంటి అమ్మాయిలతో కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఈ తేదీల్లో పుట్టిన వారిని పెళ్లి చేసుకుంటే వారి బతుకు బస్టాండే.
ఏపీలో మరో లవ్ కేసు సంచలనం రేపుతోంది. అనంతపురంలో దివాకర్ అనే యువకుడి కోసం రేష్మ, శారద అమ్మాయిలు దారుణానికి పాల్పడ్డారు. దివాకర్ తమకు దక్కడేమోననే భయంతో పాయిజన్ తాగారు. శారద చనిపోగా రేష్మ పరిస్థితి విషయమంగా ఉంది. పోలీసులు కేసు నమోదు చేశారు.
తొమ్మిదేళ్ల బాలికలకు పెళ్లి చేసే చట్టాన్ని ఇరాక్ అమల్లోకి తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. సంప్రదాయవాద షియా ముస్లిం ప్రభుత్వం'పర్సనల్ స్టేటస్ యాక్ట్'ను మార్చేందుకు రంగం సిద్ధం చేసినట్లు వార్తలొస్తున్నాయి. దీనిపై మహిళలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.