Congress: గాంధీభవన్ లో కొట్టుకున్న కాంగ్రెస్ నేతలు..!
హైదరాబాద్ గాంధీభవన్ లో కార్వాన్ కు చెందిన కాంగ్రెస్ నేతలు ఘర్షణ పడ్డారు. ఒకరిపై ఒకరు చేయి చేసుకున్నారు. దీంతో కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
హైదరాబాద్ గాంధీభవన్ లో కార్వాన్ కు చెందిన కాంగ్రెస్ నేతలు ఘర్షణ పడ్డారు. ఒకరిపై ఒకరు చేయి చేసుకున్నారు. దీంతో కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
వర్ధన్నపేట కాంగ్రెస్ టికెట్ ఆశించి భంగపడ్డ బక్క జడ్సన్ ఈ రోజు గాంధీభవన్ వద్ద దీక్షకు దిగారు. తనకు టికెట్ ఎందుకు ఇవ్వాలో చెప్పాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. మరో వైపు బలరాం నాయక్, బెల్లయ్య నాయక్, రాములు నాయక్ కు టికెట్ ఇవ్వాలని లాంబాడీలు సైతం ఆందోళన చేస్తున్నారు.
రానున్న ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ వార్ రూమ్ ను ఏర్పాటు చేసింది. ఈ వార్ రూమ్ నుంచే క్షేత్ర స్థాయి శ్రేణులకు, నాయకులకు ఎప్పటికప్పుడు సూచనలు చేయనున్నారు.
రానున్న ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి మాణిక్ రావు ఠాక్రే అన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ గ్రాఫ్ పడిపోయిందన్నారు. కేసీఆర్ అవినీతిని ప్రజలు గమనిస్తున్నారని స్పష్టం చేశారు
దేశ వ్యాప్తంగా 77వ స్వాతంత్ర్య వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. హైదరాబాద్లోని గాంధీ భవన్లో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ కార్యక్రమంలో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. జాతీయ జెండాను ఆవిష్కరించిన ఆయన.. మహత్మా గాధీ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్, జవహర్ లాల్ నెహ్రూలను స్మరించుకున్నారు.