BIG BREAKING: గాలి జనార్దన్ రెడ్డికి శిక్ష.. సబితా కు క్లీన్ చీట్.. ఓబులాపురం మైనింగ్ కేసులో సంచలన తీర్పు!
ఓబులాపురం మైనింగ్ కేసులో గాలి జనార్దన్ రెడ్డితో పాటు మరో ఐదుగురికి నాంపల్లి కోర్టు ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. ఈ కేసులో ఏ9గా ఉన్న సబితా ఇంద్రారెడ్డికి క్లీన్ చీట్ ఇచ్చింది. 2009లో కేసు నమోదు కాగా.. 14 ఏళ్ల తర్వాత నేడు తీర్పు ఇచ్చింది న్యాయస్థానం.