5 లక్షల కోట్ల స్కాం.. | BJP Paidi Rakesh Reddy Revealed Facts In KTR Scam | Formula E Car Race | RTV
కేటీఆర్పై ఏసీబీ విచారణ ముగిసింది. తనను అధికారుల 82 ప్రశ్నలు అడిగారని కేటీఆర్ చెప్పారు. అవగాహన మేరకు వాళ్లకి సమాధానాలిచ్చినట్లు తెలిపారు. విచారణకు ఎన్నిసార్లు పిలిచిన హాజరవుతానని చెప్పానన్నారు. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.