Dead Body In Drum : బ్లూడ్రమ్లో భర్త డెడ్ బాడీ.. భార్యాపిల్లలు మిస్సింగ్..
మరో సారి బ్లూ డ్రమ్ కలకలం సృష్టించింది. డ్రమ్ములో కుళ్లిన స్థితిలో పురుషుడి శవం బయట పడింది. రాజస్థాన్ అల్వార్ ఆదర్శనగర్ లోని ఓ ఇంటి డాబాపై డ్రమ్ములో ఈ శవం బయటపడింది. మృతుడిని యూపీకి చెందిన హన్స్ రాజ్ గా గుర్తించారు. మృతుని భార్యాపిల్లలు కూడా మిస్సయ్యారు.
America : అమెరికాలో హైదరాబాద్ కుటుంబం సజీవ దహనం
అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్ కు చెందిన కుటుంబం సజీవ దహనమైంది. డల్లాస్లో నివాసం ఉండే శ్రీ వెంకట్, తేజస్విని దంపతులు తమ పిల్లలతో కలిసి సెలవుల్లో అట్లాంట వెళుతుండగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. నలుగురు కారులోనే సజీవ దహనమయ్యారు.
Google Maps: గుడ్డిగా గూగుల్ని నమ్మిన ఫ్యామిలీ.. చివరికి ఏం జరిగిందంటే?
హిమాచల్ ప్రదేశ్ నలగఢ్కు చెందిన వారు ఉనాకు కారులో వెళ్తున్నారు. మెయిన్ రోడ్డుపై ప్రయాణించకుండా గూగుల్ మ్యాప్స్ను ఫాలో అవుతూ దభౌతా బ్రిడ్జ్ రూట్లో వెళ్లారు. 2ఏళ్ల క్రితం వరదల కారణంగా వంతెన కొట్టుకుపోయింది. ఆ నదిలో పడిపోయి కారు కొట్టుకుపోయింది.
Minors Insta Reel: ఇన్స్టాలో ముద్దు రీల్...తన్నుకున్న రెండు కుటుంబాలు
ఇన్స్టాగ్రామ్ రీల్తో వివాదం తలెత్తి గొడవకు కారణమైన ఘటన వరంగల్ జిల్లాలో చోటు చేసుకుంది. కొత్తవాడకు చెందిన మైనర్ బాలిక, బాలుడు ముద్దు పెట్టుకుంటూ వీడియో తీసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు. ఆ వీడియో వైరల్ కావడంతో ఇరు కుటుంబాల మధ్య గొడవ చోటు చేసుకుంది.
Pakistan : ప్రియుడితో పెళ్లికి అడ్డు ఉన్నారని..27 మందిని చంపిన యువతి
తాము కోరుకున్నది దక్కించుకోవడానికి మనుషులు ఎంతకైన తెగిస్తున్నారు. అందుకు అడ్డు వస్తే తల్లి, తండ్రి, పిల్లలు ఇలా ఎవరినైనా సరే అంతమొందిస్తున్నారు. తనకు ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారని ఏకంగా 27 మంది కుటుంబ సభ్యులను పొట్టన పెట్టుకుందో యువతి.
MLC Kavitha: కవిత చెప్పిన ఆ దెయ్యాలు ఈ ముగ్గురేనా?.. వారికి కవిత అంటే ఎందుకు కోపం?
కవిత లేఖతో బీఆర్ఎస్, కేసీఆర్ ఫ్యామిలీలో విభేదాలు భగ్గుమంటున్నాయి. కేసీఆర్ దేవుడు, కానీ ఆయన చుట్టూ దెయ్యాలు ఉన్నాయనడం సంచలనం రేపుతోంది. దీంతో కేసీఆర్ చుట్టూ కీలకంగావున్న కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావులో దయ్యాలు, కోవర్టులు ఎవరనేది చర్చనీయాంశమైంది.
AP Crime: విజయవాడలో ఘోర విషాదం.. కరెంట్ షాక్తో ముగ్గురు మృతి!
విజయవాడలో ఘోర విషాదం చోటుచేసుకుంది. బెంజ్ సర్కిల్లో ఉదయం ఓ భవనంలో కరెంట్ షాకుతో ముగ్గురు మృతి చెందారు. ఒకరిని ఒకరు కాపాడుకోబోయి మృత్యువాతపడగా వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారుగా పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
TG CRIME: అప్పుల బాధతో కుటుంబం అదృశ్యం...లెటర్లో ఏం రాశారంటే?
సిద్దిపేట జిల్లాలో ఒక కుటుంబం అదృశ్యమైంది. అప్పులు ఎక్కువవడం, వడ్డీలు చెల్లించే పరిస్థితి లేకపోవడంతో వారు ఇల్లు వదిలి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. కాగా అదృశ్యమైన వారిలో భార్యాభర్తలు బాలకిషన్, వరలక్ష్మి, పిల్లలు శ్రవణ్ కుమార్, కావ్య, శిరీష ఉన్నారు.