Emergency landing: టర్కీలో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్.. 200మంది భారతీయులు 16 గంటలుగా
ముంబై రావాల్సిన అట్లాంటిక్ విమానం టర్కీలోని దియార్బాకిర్ ఎయిర్పోర్ట్లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయ్యింది. అందులో 200 మంది భారతీయులు ఉన్నారు. ఓ ప్రయాణికుడు అస్వస్థతకు గురయ్యాడని టర్కీలో ల్యాండ్ అవ్వగా.. తర్వాత ఆ విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది.