Rahul Gandhi: సాఫ్ట్వేర్లు వాడి ఓట్లు దొంగిలించారన్న రాహుల్ గాంధీ.. స్పందించిన ఈసీ
ఓట్ల చోరీపై కాంగ్రెస్ అగ్రనేత, విపక్ష నేత మరోసారి విరుచుకుపడ్డారు. సాఫ్ట్వేర్లు వాడి మరీ ఓట్లు తొలగిస్తున్నారని బీజేపీ, ఈసీపై తీవ్రంగా ఆరోపణలు చేశారు. ఆయన ఆరోపణలను కేంద్ర ఎన్నికల సంఘం తీవ్రంగా ఖండించింది. అదంతా అసత్య ప్రచారమంటూ స్పష్టం చేసింది.