Telangana Municipal Elections 2026: తెలంగాణలో ముగిసిన మున్సిపల్ ఎన్నికల ప్రచార పర్వం
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ప్రచార పర్వం ముగిసింది. కొన్ని రోజులుగా ఊరూవాడలా మారుమోగిన మైకులు, పార్టీల జెండాలు, అభ్యర్థుల ఇంటింటి ప్రచారానికి నేటితో తెరపడింది.
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ప్రచార పర్వం ముగిసింది. కొన్ని రోజులుగా ఊరూవాడలా మారుమోగిన మైకులు, పార్టీల జెండాలు, అభ్యర్థుల ఇంటింటి ప్రచారానికి నేటితో తెరపడింది.
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు వచ్చాయని భావిస్తున్న ప్రభుత్వం అదే జోష్లో మున్సిపల్ ఎన్నికలకు వెళ్లాలని యోచిస్తోంది. దీనికి సంబంధించి ఈ నెల 11 లేదా 20న నోటిఫికేషన్ విడుదల చేయనుంది. అందుకు తగ్గట్టుగా ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది.
తెలంగాణలో మరికొన్నిరోజుల్లో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియను ప్రారంభించనున్నారు. ఆదివారం హైదరాబాద్లో రవీంద్రభారతీలో నిర్వహించిన సమావేశంలో కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ఈ విషయాన్ని వెల్లడించారు.
తెలంగాణలో పంచాయతీ ఎన్నికల జాతర కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా రాష్ట్ర ఎన్నికల సంఘం నుంచి మరో కీలక అప్డేట్ వచ్చింది. రెండో విడుత పంచాయతీ ఎన్నికలకు సంబంధించి మొత్తం 415 మంది సర్పంచ్లు, 8304 మంది వార్డు మెంబర్లు ఏకీగ్రీవంగా ఎన్నికయ్యారు.
తెలంగాణలో మొదటి దశ ఎన్నికల నామినేషన్లు ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఎన్నికలసంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల ప్రక్రియను మరింత సజావుగా నిర్వహించేందుకు టీ పోల్ మొబైల్ అనే యాప్ను ప్రారంభించింది.
దేశవ్యాప్తంగా సమగ్రమైన, పారదర్శకమైన ఓటరు జాబితాలను రూపొందించాలనే లక్ష్యంతో కేంద్ర ఎన్నికల సంఘం (ECI) రెండో విడత స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ప్రక్రియపై కొన్ని రాజకీయ పార్టీలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి.
జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ నేతలు పెద్ద కుట్రకు తెరలేపారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఆరోపించారు.ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీపై బీఆర్కే భవన్లో తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.
దేశంలో గుర్తింపు లేకుండా రిజిస్టర్ అయిన రాజకీయ పార్టీలకు బిగ్ షాక్ తగలింది. తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం (EC) వాటిపై చర్యలకు దిగింది. రూల్స్ ఉల్లంఘించినటువంటి 474 పార్టీలను జాబితా నుంచి తొలగించనున్నట్లు ప్రకటన చేసింది.
ఓట్ల చోరీపై కాంగ్రెస్ అగ్రనేత, విపక్ష నేత మరోసారి విరుచుకుపడ్డారు. సాఫ్ట్వేర్లు వాడి మరీ ఓట్లు తొలగిస్తున్నారని బీజేపీ, ఈసీపై తీవ్రంగా ఆరోపణలు చేశారు. ఆయన ఆరోపణలను కేంద్ర ఎన్నికల సంఘం తీవ్రంగా ఖండించింది. అదంతా అసత్య ప్రచారమంటూ స్పష్టం చేసింది.