BIG BREAKING: నాలుగు రాష్ట్రాల్లో ఉప ఎన్నికలు.. ఈసీ నోటిఫికేషన్ రిలీజ్!
నాలుగు రాష్ట్రాల్లోని ఐదు అసెంబ్లీ స్థానాలకు జూన్ 19న ఉప ఎన్నికలు జరుగుతాయని ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఈసీఐ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారంజూన్ 19న పోలింగ్ జరుగుతుంది. నామినేషన్లు దాఖలు చేయడానికి చివరి తేదీ జూన్ 2, మరుసటి రోజు పరిశీలన జరుగుతుంది.